పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 ఆంధకవితరంగిణి $ سه هة * - -r P to పరఁగు ず。 ごを 5淡 Noෂී K) , టి ( 39 వు వుండ లే రుని ) యహితదుగ్మంతి ని వ్ర నవు జా న బ్రౌర శాస ను c క్లు రాయవేశ్యాభుజంగబిరుద మంతి పెద్దయసింగ నా మాత్యవరుఁడు. అను పద్యమునుబట్టి నైషధ రచనా కాలమునాఁటికిఁ బెదకోమటి వేముఁడు మండలేశ్వసఁడుగానే యున్నాఁడనియు, నప్పటికిఁ గుమా రగగిరెడ్డి చ చిప్స్లో తేచ్చ యుe గొండవీటి గాజ్య మా వేమారెడ్డికి సంక 焚 سیستمه మింప లేదనియు, నాతవికప్పటి గొండవిను గాజ్యము వచ్చియున్నచో Ryでも○窓D జక్రవర్తియని యే శీనాధుఁడు చెస్పియుండుననియుఁ గొంద ఆనుచున్నారు. ఇది సత్యనుయి చొఁ గుమారగిరి రెడ్డి 3. *. ౧రంం ప్రాంతమునఁ జనిపోయె యి. కావున నంతకుముందే నైషధ రచనము జరిగియుండునని చెప్పవలసియున్నది, నైషధమున నెచ్చ టను గొండవీడు పస్తావము లేదనియుఁ గొండవీడు రాజ్యము ずぶS" మటి వేమునకు సంక్రమింపక ప్వూమాతనికి గొంతరాజ్యము ずぎ పోలేదనియుఁ గొండవీటి రాజుల కా తఁడు సామంతుఁడైనను 7గా గ్రrt యినను గుమారగిరి గెడ్డి కాలమున నాతఁకొక చిన్న దేశపరిపాలకుఁడు గా నుండినవూట నిజమనియు నందు చే నాతcడు నాగూన్యమ డ లేశ్విరుడుగా నైషధమున జెప్పఁబడియెననియుఁగావున నా కాలము さまき నైషధము రచియింపఁ బడినట్లు తలంపవలయునని వారి వాదము చక్రవర్తి, రాజాధిరాజు, ఇత్యాదిశబ్దములచే విశేషభూపరిపాలకులను వర్ణించుటయు, సౌమంతిప్పభువనియు, మండలేశ్వరుఁడనియు స్వల్ప భూభాగపరిపాలకులను బిలుచుటయుఁ గలదు. కాని యూనియవుమును