పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ నౌ ఫేు డి- 27 2。 ప్రాచీనాధునాతన గ్ర oš సముదాయమునకుఁబ్రతులను వాయించు చు, వానినిబరీషీంచుచు, పుస్తక భాండాగారమును సంరక్షించు చుండుట, రాజునకుఁ బండితులకుఁ గావలసిన పుస్తకములఁ దెప్పించి యిప్పించుచుండుట. ూ, రాజపోషణమున నున్న పాఠశాలలను బరీషీంచుచుండుట. ఆందుc బండితులను నియోగించుచు వారి వారి కుచితములగు వేతనముల నిప్పించుచుండుట ఇత్యాదులు: ఈయధే కౌరి ములను నిర్వ _ంఫుచు శీనాథుడిరువదిసంవత్సర Sటు లేకాధ్వరముగ విద్యాధికారి పదవియందుండి పేరుగాంచెను, ఈ కాలమున నితడు నైషధముదక - వేఆు గ్రంథరచనమును జేసినట్లు గాన్పింపదు. ధనnజయవిజయముకూడ సీకాలమున రచించెనేమో ! - పె వ కో వు టి వే ము ని శా స న ము. ... పెదకోమటివేముని శాసనము లింతివఆకుఁబదుమూఁడు కాన్పిం చినవి. ఇవి చాల బాగము శీనాథకಶಮಶೆ. ఇవి యాంధ్ర సాహిత్య పరిషత్పత్రికయందు 21-కాసంపుటములలో బకటితములైనవి. U.Λοώ గౌరవభీతిచే వాని నిట వాయలేదు, ఆందలివివరముల నీకిందపక్త మ• X వాసెదను. Ο • కల్వపాముల తామ్రాశాసనము. "JP, వ, ౧3_9ఇ TEFరణ సంవత్సర పౌమ బ 3ం సూర్యగ్రహణ కాలమున హరితసగోత్రుఁడును యజు ర్వేదియుఁ గృష్ణవేణ్యానదీతీరమున యజ్ఞమొనర్చిన భీమేశ్వర సోవుయూక్తికిఁ ! బపొgతుఁడు మహావిద్వాంసుడు నగు ఐలోతయపండితు నుc బౌత్రుఁడును గుండయార్యపుత్రుడును, బ్రహછે సూర్యాది సిద్ధాంతవేత్తయు గోదావరితీరమున జన్న మొర్చినట్టి పెద్దియజ్వకు t శీలింగ విషయమున ఖండవాట్రిస్తgదలి కిల్వపాముల యను7గావు మును దాన మొపంగి వ్రాయించినది. ఈ పెద్దియజ్య இr, i, aஅrது.