పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18 عنه ○ ※ ཅི་༽ ざ &Y εξ "אל O

ينتج నందలి కృతులిందును బడుటయుఁ గలదు. వాగదియొక దొ* పువుగాc బరి X-āంచియుండరు. దానినిబట్టి పభువుసామర్థ్యమును శంకించుటయు నా గంథకర్తృత్వము నాస్థానపండితులపై బెజ్జులయుఁదగినంతసాక్య వుండి నc7గాని యుచితము 7గాఁ జాల దు. వామన భట్ట శీనాథులు తవు గంధము లలోని భాగములను బకస్పక ముపయోగించుకొనియు నను కించియు గంధరచనమును 六→玄)○-@5. ఈ పెదకోమటి వేమారెడ్డి కీ. శ. ౧రంం సంవత్సరపాంత మునఁ గొండవీడు సింహాసనమధిష్టించి, 9ం సంవత్సరములు రాజ్యము చేసెనని చరిత్రకారులు నిర్ణయించియున్నారు. శీనాథుడీతని యాస్థా సమున విద్యాధికారిగా నింత కాల వున్న ను, సీతఁ డేగంథమును నా-తని కంకితము చేయలేదు. వేమూ రెడ్డియనంతరమున శీనాథుఁడు రాజమహేందవరము ననున్న దువ్వూరి రెడ్డయార్ధానమునఁ బవేశించి నూ వంశీయుల డగు వీరభదా రెడ్డికి గాశీఖండము నంకితము చేసెను. ఈగువ్వూరి రెడ్లు కొండవీటి రెడ్లతో సంబంధ బాంధవ్యములను నెఱపిన వారు. ఈ రెండు వంశవృకములను నొక్క-చోఁ జూచినఁగాని వీరి బాంధవ్యములు తెలియవు. ఈ రెండు వంశములతోను బాంధవ్యము గలసిన యిఁక నొక రెడ్డివంశమున్నది. నానినిగూడ నీకిందనిచ్చెదను. ఈమూడు నంశములతోను శీనాథ చరితమునకు సంబంధము కలదు. ఆందుచే నీ వంశ వృకముల నిటఁ జూపవలసియున్నది.