పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5-58] శీ నా ధుఁ డు 209 విజయము. ఇందుఁ బండి తాణాథ్యచకి తమను మామిడిపెగడయ్య కును, ధనంజయవిజయమును గన్న భూసాలునకును గృతియిచ్చినట్లు గ్రంథస్థనిదర్శనము లుండుటచే వానిని యాక్సి పైన వాయు టివి. A. ?-- ᏗᎨ* 3§ عملية మరుత్తరాట్చరిత్రమును శాలివాహన సప్తశతిని గాను వచియించితి ۵ساسیس بسته 爵 گسسته リ) శినాథుడు చెప్పియున్నాడు. కాని వాని కృతిక కులెవ్వరో ప్స లేను. వీనివి కూడ చూమిడి పెగడ యకే కృతి యిచ్చెనేమో ينتمويه చెప్పలేము. ముత్తుడను రాజు చరిత భాక తాశ్వమేధపక్వమునాను, వూర -ండేయ పురాణమునను గలదు. ఎత రేయ బాహ్మణమునను X లదరు ! ఈ రాజ నేక యజ్ఞములను 7గావించుచుండనందులకు సహింప లేక దేవేం దుఁ డాగని జన్నగునకు నిప్ను మొసర్ప యత్నించుచు బృహస్పతిని మసత్తని యజ్ఞమునం క పదష్టగా వఁo: నలదని యాజ్ఞా పించెను. ఇంద్రునకు వు బృహస్పతికిని భయపడి మకియెవ్వరును మరుత్తుని యజ్ఞమును జేయించుట కesరంపరైరి నాక చుఁ డా రాజు కడకు వచ్చి “బృహస్పతి నే నవమానితుఁడై యూతనిసోదరుఁడు సం వర్తుఁడ ను వాఁడు తపము గావించుచున్నాడనియు, నాతఁ డున్మత్తుని వలె దిరుగుచుంుననియు నాతనిని బ్రతిమాలి యంగీకరింపఁ జేసి వచో నాతండు జయపదముగ సీయధ్వరమును గొనసాగించుననియు” ప్పెను. నురుత్తు: డక్లే యొనర్చి సంవర్తనిచే యజ్ఞమును గొనసా గిగా చెను. ఇది మరుత్తుఁడను రాజుకథయందలి ప్రధానాంశము. శీనా థుఁ డీకథ నే వి_స్తరించి యీ గంథమునురచించియుండును. శీనాథుని బాల్యరచనములు లభింపక పోవుట ఆంధలోకమునకు విచారకరమైన విషయము. శాలివాహనసప్తశతి యనుగ్రంథమును నూత్నయా"వనమున రచియించితినని శీనాథుడు చెప్పియున్నాడు. సాతవాహనుఁ డను నాంధ్రరాజు ఏడువందల యూర్యావృ త్తములు గల రెమెుక శృంగార గంథమును బాకృతభావులో రచియించెను. సాతవాహనునకు