పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీనాధుడు

ఎలుగంటి పెద్దనార్యుడు, సంస్కృతములో వీరాచార్యులు రచియిoచిన గణితశాస్త్రమును దెలుగు భాషలోనికి: బరివర్తనము చేయుచుఁ దనది గర్ణాటక భాషయని యీ క్రింది పద్యములలో జెప్పి యున్నాడు.


ਾ. వీరాచార్యులు సంస్కృతాన X士をで一 ఖ్యాతిగాఁజేసెఁదా నారూఢిం బది వావులూరి కవిమల్లుం డడ్లి తెల్లించెనన్ బే రే కాని గుణింపలేరు గణికుల్ భిన్న ప్రక్షీ پعہ ఛ్ معي f (یاخ دین (C తీరైనన్ సెలుగంటి పెన్షన యదిన్ డెల్పెన్ గుణింపన్ ధరన్, . హటక వుయిన ప్రకీక్ష శ్లేత్తు బహుపద్ధతులన్ ము పాటించి గుణింప గాటoబగు లెక్కలు క స్థాటకమున వెల ౧ను సూర్యనారాయణుఁడా ! Σ" తన భాషకర్ణాటకమని చెప్పినయాం ధకవియింకొకఁడున్నాఁడు. ఆతని పేరిప్పడు నాకు స్ఫురణకు వచ్చుట లేదు. శీనాథుని యభి పాయముకూడ నది యే యని వునము సమాధానపడవచ్చును. ఆచార్య నేలటూరి వేంకటరమణయ్యగారు “శ్రీనాథుఁడు కర్ణాటకుఁ డగుట నిస్సంశయము; కాని కన్నడిగుడు మాత్రము -swc జాలఁడు. శీనాథుని కాలమున కర్ణాటక కన్నడ శబ్లనులు సమూనార్త | £Ᏹ CᏇ Go కములు కావు. ఏనాఁడువిద్యారణ్య స్వామి విద్యానగర రాజ్యమును స్థాపించెనో ఆ నాఁటినుండి యు దక్షిణాంధ్ర దేశమునకుఁ గర్ణాటక నా వుము రూఢి కెక్కి నది. కర్ణాటక మను పేరు పస్తుతపు బరి, అనంత 3. انگلیسی است. سی سمعیبیس.__ مکاتب میبیسی باستانی بنسینا ۹* పుర్తవ్రు_కర్నూలు, కడప, చితూరు, నెల్లూరు మండలములకుఁ జెల్లు つ -=* -2 )۳۶۵ سیاسی rur చుండెను. ఈసందర్భమును జక్క-గ గ్రహించిన వారగుటచే క్రైవీర భదరావుపంతులుగారు దక్షీణాంధ్ర దేశమునకుఁ గర్థాల రాజ్యమును పేరుం డెనసి వ్రాసినారు. పాకనాఁటికి ఉత్తరముననుండు దేశమునకు