పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

‘‘తుహ్యూస్తాతజ్ కౌ శిష్యన్యతర స్యామ్" C「一のー3>翌 ఆది శేషువు వలన నుత్పన్నమైన వ్యాకరణ మహాభాష్యలక్షణ గౌస్రు (పాణినీయము) ముదలి యీ సూతార్థమును మునసునందుంచుక్చొ శీ హర్టుడు చించినపై శ్లోకమును శీనాథుదిట్లాంధీకరించి యుండెను. ਨ੍ਹਾਂ. పాతఃకాలము నాయు సంబు ఫణినాపశ్యో క్త శాస్త్రంబులో దాతజ్ స్థానులు నెప్ప డెవ్వియను చందం బొప్పఁ గౌకౌ యనం జాతుర్యం బలరాం నుత్తర ము విస్పష్టంబు గాం N*క్రిల వాతంబిచ్చెఁ దు హీతుపీ-యని గృహా రామ ప) దేశంబులన్. పథమై కాంతమున తు-హి-లకు వైకల్పికముగా తాత్' అను పము వచ్చునని చెప్పిన పైసూతమునందలి • శ్రాశ్రT}} శబ్దము సకు స్థాను లేవియని (గురువుశిష్యుని పశ్నించినట్లు) కాకులు పశ్నించు చున్నవంట! కోకిలలు తు-హి-అని పత్యుత్తరమి చ్చు చున్న వంట! కౌముదిని బాగుగాఁ జదువుకొనిన వారికిఁగాని యీ పద్యమర్ధము కాదు. సామాన్యున కర్థమగుట లేదని గాని, • శ్రావ్రళై }} “స్థాని" శబ్దముల వళ్లే తెలుఁగు పద్యము నందిమిడ్చెనని కాని శీనాథు నా క్షేపించిన పయోజనమేమిః శాస్తవిషయములను గావ్యములలో నిరికేంచుట యుచితమూ యనుప్రశ్నకుఁ బ్రత్యుత్త. ర మొసంగుట ప్రస్తుతాంశము "కాదు. నై మధము కఠిన కావ్యమని రూంధవిద్యాస్థ లు పేక వహిం పక రూమూల్నాగముగాఁ జదివి శ్రీహర్టుని మహోత్కృష్ట భావ తరంగముల యందోలలాడి శ్రీనాథుని కవితామృతమును దనివితీరఁ గ్రోలుదురు గాక ! సులభముగా నర్థము తెలియని తావులఁ బండితుల సడిగి తెలిసికొని రసాస్వాదనము సేయవలయునేకాని శీనాథుని నిఁ దించుచు నాగ్రంథమునే పరిత్యజించుట చెఱువునీరందదని ప్రకౌ నమే వూనుటయగును.