పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బహ్మోయు を ?る○を 。3を○ですes సుధా గుండె వుల به مکه که تم: ع ع భళిర యల్లయ వేముని పగ గుమిండ గ వుణమించిన పేు న్ రావు బిరుద సంగ రాటోప ! వూదయ లింగ భూప ! కవిత్వశైలినిబట్టి యీ పద్యము శీనాథకృతమైనది 7ヤで233céo నిశ్చయయి. అదియుండ నిండు. ఈ పద్యమున లింగమ నీఁ డల్లయ వేము జయించినట్లు వ్నది అల్లయ వేముఁడనగాఁ బైనఁజెప్పిన యల్లాడ రెడ్డికుమారుఁడైన వేమభూపతియే గాని యితరుఁడు కాఁడు. ఈ వేమభూ పత్కి. §. o 3-9s so సంవత్సరమునఁగాని రాజ్యమునకు です・ささ窓) పైన వాసియుంటిది. అంత వఱకును ఆల్లాడ రెడ్డియే యున్నాఁడు. అల్లాడ రెడ్డిని జయించినట్లు చెప్పక అల్లయ వేమునని చెప్పటచే సీపద్య మూ తరువాతc గొంత కాలమునకు రచియింపఁబడియుండుననుట స్పష్టము. అప్పటికి, రాచ వేముఁడు లేఁడు. అందుచేనీకథయందు సత్యము లేదని తేలుచున్నది. శ్రీనాథుఁడు అల్లాడ రెడ్డి కుమారులైన వేమ, వీరభద్ర