పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

t t 3 5–29" : ۹جید عذک ۰-تچ భౌమ బిరుద మొసంగియు సన్మానించియుండెను. దేవకాయ నామ లిరు. వు Oడులు చే నీసన్మానముఁ క్షేసిన యూతఁడాయి గువురి లొ కెవు ! అనువిషయమునఁ బండితులు భిన్నాభి వాయు గుచున్నా రాష్ట్రము నందలి రాచకొండ సంస్థానాధిపతియు వెలమ పువును సింగి వునాయఁ డే శీనాథుని Rగా క: cచ్చి సన్మానించి づ5a.○了。さな、守下 ○ దేవరాయలవలెనే సింగమసేనులు నిరువుండుటచే విష యమునను ఇూ o న్నా వాయమున్నది ఎవరో యొకగ సన్మానించుట デヘ وحیه కదా ! ఈ యిరువులో నెవ్వరను ఎషియము విశేవ చ గ్స చే-యు కేల ? యని యడుగవచ్చును. శీనాథునివంటి మహాకవిని గౌర వించి యాత్రని చేc బొగడనంది ని పుణ్యపురుషుఁడెవ్వగో నిశ్చ యించి యోతనికీర్తిని వి_స్తరింపఁజేయుట చరిత కారుల ధిగ్మము. ఆ విధివి నిగ్వ ర్తించులలో నీచర్చ యత్యావశ్యకమగుచున్నది. ఇంతే "ఢాకు బమ్మెర పోతరాజ కృత బాగవతమును భూమిలోఁ గాతి పెట్టించె నను వపకీర్తి సర్వజ్ఞసింగమ నాయనిపై నున్నది. అం డెంత వఱకు సత్య స్నెది యుఁ దేల్చవలసిన యవసర మొకె టి కలదు. అది సత్వ వైు حساسات لاخ నచో* నాసర గ్రజుఁ డెవ్వరో నిగ్రయింపవలసి యున్నది. అందుకొఆకుc 8yᎽ بن كعلاج గూడ సేచర్చ యావశ్యకమైనది. మై న, వాసిన పశ్నలు రెండును నొకదాని పెనొకటి యూధార سیسات ماسه -- ساده పడియున్నవి. దేవరాయ లెవ్వరో నిర్ణయించుటకు, సింగమసీనినాహా య్యమును, సింగమనాయని నిర్ణయించుటకు దేవరాయల సాహాయ్య మును గావలసి వచ్చుచున్నది. వసింగభూపతి శీనాథునిఁ బూజిం చెనో తెలిసికొంటి మేని దానినిబట్టి దేవరాయలు సులభముగాఁ బయటcబడును. కావున ముందుగా సింగమనాయనిఁ దెలిసికొను టకుఁ బయత్నించెదను. దీనివలన బమ్మెర పోతరాజు చర్చి తెమునకుఁ గావలసిన సంగతులు కూడఁ దెలియగలవు. ఈ విషయమునఁబండితులును జరిత్రాకారులును భిన్నాభిప్రాయమును Xలిగియున్నారు. వారి భౌప ముల నాయాసందర్భములయం దు డా వూరించెదను.