పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

i G6 ఆ O ధక వి త రం గి ? ద• ౧చుచున్నాడను. కోమటి వేమారెడ్డి యాస్థాన కవి యగుటచే క్లీవాళ్లు డా త్రవివూ-ముకుఁ గృతియిచ్చుట సంగతము గును. శీనాథుని فيسينغبي يي، కాలమున గాజు మేలుచున్న కెడ్డి రాజులకు కు త్రిగియులతోఁ జుటకి S أ. عمسيس €ు ములు నడచి వజ్లు డెలియవచ్చుచున్నది. ఇందులకు వ్యతిరేకముగ బలవత్తి ము నాక మే దేవి లభించిన నే తప్ప శాస్త్రాలు వారి § لاگہ سس ۔ 25 شہساس۔ యళ్లి పాయ ముకా గ్రాముని మే నాయభి పాయము. ఈయూ హ సత్వము యొు నేని, పెదకోమటి దేవుభూపాలుఁడు జీవించియున్నకాల 翼 న్సులో సై గంథ :x రచి ప్రా యుO డ్సన వి తెలుపవచ్చును.

  • . i ماحص ، وبعضه . * * - * ب - ج - فأساتينية శ -- -- _ వూహా3్మము కడు ఫు:ు ల ప డౌCతయ్య اتمی آن حک : ) سیاسی

భీ. •. ఇతవితం డి మొమ్మిడి దేవయ్య తల్లి యొమ్మనూంబ. వీ రేకుల మువా లో కృత్యాదిని దెల్ప లేదు. కాని జంగములని తోఁచుచున్నది. శీకైలమున జంగను మఠ మొక టియున్నది. దానికి భిక్షావృత్తిమఠమని పేరు. ఈ మఠమునకు జంగము లే పరిపాలకులు గా నుందురు. వారి నామమున 3ుఁ దుద ను బి హెనృత్తి యను శబ్దమును జే్చుచుంగును. శీనాథుని కాలమున సీమకమును బరిపాలించునాతఁు శాంతభి కౌ వృత్తి యతీశ్వరుఁడు. గౌక నిక విచే నవనాథ చరి తిమును శీ మల్లి కార్జన స్వామి పేర గృతియిప్పించిన దీతఁడే, ఆంధ్రకవిత్వమునందీతని కెక్కువ పీతి కలదు. ఈతఁడాంధ్రుఁడై యుండుటయే దీనికిఁగారణము పువ్వలపు శాంతయ్య గ్రాూతనికి మూలభృత్యుఁడు. శాంతభివౌవృత్తి యతీశ్వరుడు. శివ నాతి మహాత్మ్యమును రచించి పువ్వలపు శాంత య్యకు గృతియిమ్మని శీనాధునిఁ R^*~33. (ఇది వివాదాస్పద విష యము) ఆ తఁడు యతి యగుటచే దాను స్వయముగా గృతిపతి యగుట కిష్టపడక యుండును. పువ్వలపు శాంతయ్యకు ముత్తాత యగు పోలి దేవయ్య బోత్సాహముచేసి శ్రీశైల మల్లికార్జునునకు నిరువత్తుగండనిచే ' ఉత్పల" మును గ్రామమును కొలని రామా రెడ్డి వలన లింగాల యను గామ మును భ_క్తి రాజు చే నాతుకూరను గావు వerను రాయవేశ్యాభుజంగుచేత నాముదాలపల్లె యను గావుమును