పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శీ నా భుఁ డు 103 గర్ణాటమునఁగొంతభాగమును జియించి, యందు గజపతుల రాజ్యమును నెలకొల్చెను. పౌక దేవరాయలు రెడ్డి నాజలను డయి0చిన సంవత్సర మే దియో పరిశోధించి నిర్ధారణ మొనర్చవలసియున్నది. కీ శ. ౧ళ35 సంవత్సకమునకుఁ దరువాతొ రె డి శాసనములు నాకుఁ గన్పట్ట లేదు. تصمي نوعية 2–3 సంవత్సరములు శ, తురాజులతో*c బోరు సల్పుటలో మునిఁగి యున్న కారణమున దానమిచ్చుటకు గాని శాసనము వాయించుటకుఁ గాని యవకాశము లేదని తెలంచినాను , కీ శ. ౧ర 3ూ నాఁటికి రెడ్డి تيسرية రాజ్యమంతరించి పోయి యుండునని తలంపవచ్చును. పైన పేర్కొన్న రాజమహేంద్రవ శాసన మసంపూర్ణమైన వ్చయు నది N*డలోఁ గట్టకపూర్వము す328C2甥ら°さ7ャー8 యుద్యో గస్థుడు దానిని జూచియుండెననియు నందీశాసన దానము అల్లాడ వేమారెడ్డి యాజ్ఞానుసారముగా జేయఁబడినట్లు వాసియున్నదని యాయుద్యోగస్థుఁు వాసి యుంచెననియు విజయగర సామాజ్య seuss-x es (Further sources of Vizianagara history Foot note in page 102) వాసియున్నారు. ఆ శాసన మసంపూ_ర్తిగాఁ బకటితమయిన వూటు వాగా _స్తవ మే -s “go వేమారెడ్డి యాజ్ఞాను సారముగా వాసియున్నచో నందు రాజమహేంద్రపురవరాధీశ అని వాయుట తటస్థింపదని నాయభిప్రాయము. కర్ణాటకులు రాజమహేంద్ర వరపు రెడ్లతో స్నేహము కలిగియున్నట్లు కాశీఖండాది గ్రంథములలో నున్న మాట నిజమే. కాని యీ మైత్రి సర్వదాయండె ననుట కాధార ములు లేవు. గజపతులుకూడ నొకప్పడు రెడ్లతో స్నేహితులని τ-δερο డము నం దేయున్నది. రాజుల మిత్రత్వ శతుత్వములు తాత్కా_లి కములు. బుద్బుదుపాయములు. అవి విచ్ఛిన్నమగుటకు హేతువు లక్క-ఆ లేదు. అల్లాడ వేమారెడ్డి 5. శ. ౧3రర వఱకు జీవించి యుండెననుట కౌధారములు లేవు. "కావున నా యుదోగస్థఁడు వాసినది సత్యమని విశసింపఁజాలము.