పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 ఆ ం ధ కవిత ర ం గి ? దా డౌనామలోస్ యీ క్రింది శాసన విూసందర్భమునఁ జదువవలసియు సెు వీ. “స ప్తిశ్లేశక వరుషంబులు ౧3E8.అగు రక్తా సంవత్సరమాఖ శు 2 గు మన్మహామండళేశ్వర రాజాధిరాజ శీవీరపతా, ప్రవక్ష దేవ కాయ మహ పధాన రాజమహేం దపరవ రాధీశ నాగభూపాలపుత్ర గోడ్రిశంకర బిరు బాంక్షిత్తి మూస రాయరగండ్డ మల్లె భూపాల శేఖర నిజ హతి శీమత్పులియ మాక్కొ-లు? Oడ పంచములగోత పెద్ది నాయక మూర్త వూంబికా కు త డే నా" :బికామునః కముల మి! త్ర బలం జె ధర్మపరి పాలకుc F; ప_వి": టిం . . . 7ణా ! న ఆంక్ష సెత్తే లుంగ రి 一、も3 》息 -بیستمه 巴 مساس بضة 邏 ععی గా గు గ్నూ ... ... ... ". ఈ శాసనమునుబట్టి కీ. శ. ౧రరర రక్తాషీసంవత్సరములోఁ గర్ణాట కాఫీశ్వరుఁడైన ద్రౌఢ దేవరాయల మగా తియగు మల్లభూపా £ 3 లుఁడు రాజమహే9 జవర పురాధీశుఁడె యున 希 مسسـتة

ఇు తెలియుచున్నది. రాజమహేంద్రపురాధీశుడని చెప్పటచే నప్పటికి, రెడ్డిరాజ్యము రాజమహేం, దవరముననంతరించినదని నిశ్చయముగాఁ జెప్పవచ్చును. ప్రాథ దేవరాయల నామమిదాహరింపఁ బకుటచే నాతిఁడే యీ రెడ్డి రాజులను జయించి, యీ రాజమహేందవర రాజ్యము నాక్రమించు కొనియెననికూడ నిశ్చయింపవచ్చును. అల్లయ వేమారెడ్డి శా శ. ౧33ర లో జనిపోయెనని పైన వ్రాసియుంటిని. అన్నారెడ్డియంతకు ముందే గతించినట్లు కన్పట్టుచున్నది. అది కారణముగా రెడ్డిరాజ్యము కొంతవఆఁకు బలహీనము కాఁగాఁ దరుణమును వేచియున్న పౌఢ దేవ రాయలు అది వజకు స్నే హేతులు గానున్నను, నా స్నేహమును బాటిం పక రాజమహేంద్రవర రాజ్యముపైకి దండెత్తివచ్చి రెడ్డిరాజుల s*డించి రాజ్యమును గైకొనియుండెను. అదివఆకుఁ జాలకాలము కిందట నే కొండవీటి రెడ్డి రాజ్యమును బ్రౌఢ దేవరాయలు స్వాధీనము చేసికొనియుండెను. పౌఢ దేవరాయల యనంతరమున ననఁగా ($ 중. ౧రd= ప్రాంతమునఁ గపిలేంద్ర గజపతి రాజమహేంద్రవరరాజ్యమును