పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శీ నా పఁ డు 99 బట్టి తెలియుచున్నది. (ద. హిం. శా. సం. 2 సంఖ్య 3ర) ఆ శాసన మిది. 'స్వస్తిశీ శకవరుపంబులు ౧ 322 అగు వేంటి ఆనందసంవ త్సర పుష్య 2( Cכ23 3 כ ఉ_త్తరాయణ ముక్షర సం కాంతి పుణ్యకాల వుoదున శీమత్కు వూరా రామచాళుక్యభీమేశ్వర శీ మన్మహాదేవ రలకు అల్లాడభూపాలుని కమూరంచు వేమారెడ్డిగా జీవయ్ జియ్య మల్లసానమ్మి తమకు నకయసుకృత sశానట్టగాను వీరారెడ్డింగారి ఆనతికమూ నను కవూరి -ూ గామ చాళుక్యభీమేశ్వరస్థాన సమ్మతిని | sr s; i * * జియ్య మల్లసొనమ్ము సమర్పించెను.” * ఈ శాసనము కీ . . ౧ర 35 సంవత్స" మునాఁటిది. ఈమల్ల నానమ్మకు వీభ దారెడ్డి వు ఆదియై యున్నాడు. * ఆతని యూనతి క్రమానను" అని నాసియుండుటచేత నప్పటికి వేమారెడ్డి చనిపో さoR雲) తోఁచుచున్నది. కాశీఖండరచనమునాఁటి కీతఁడు జీవించి యున్న ట్లందలి పద్యములను బట్టి తెలియుచుండెను గావునఁ గాశీఖం డము కీ. శ ౧3 33 సంవత్సరప్రాంతమున రచియింపఁబడెనని చెప్ప వచ్చును అప్పటికి శీనాథునకు దాదాపు 2> సంవత్సరముల పాయముండును. _: ఆల్లయ వేవూ రెడ్డి యొప్పడు చనిపోయెను : খে? : ఆల్లయ వేమూరెడ్డి శాసనమొకటి సింహాచలము నందున్నది. అది యాతడు స్వయముగా దన రాజ్యాభివృద్ధిని ఆయురారోగైశ్వ రాభివృద్ధినిగోరి వాయించినది. ఆ శాసన కాలము శా. శ. ౧3:E ఆనందసంవత్సర శావణ శు గార (ద. హిం శా. సం = సంఖ్య ౧౧2ూ) ఇతఁడు ఆనందసంవత్సరములో శావణ శస od పమ్య బ౧3 నడుముఁజనిపోయినట్లు నిశ్చయింప వచ్చును. (కీ.శ. ౧ర 3ర) అల్లయ వేమారెడ్డి #). శ. ౧ర 3 2 వఱకు రాజమహేందవర రాజ్య మును బరిపాలించుచున్నట్లు విజయనగర సామాజ్య చరిత్రకారులు