పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 еo :) е о в 8 ол в నా పొలములఁ దడిపి పదును చేసి యందుఁగీ_ర్తియను పైగును ఎక్కు-వుగా నా"టి, దానికిదృష్టిపరిహారముగా ఏదుల ఖానుని భయంకరమైనపుత్తైను వెరబొమ్మన లెఁ గట్టించితివి.” o లక్మణ గాయ వ్యాసానళి) ఖు రాసాను దేశము కాబూలునకు పూ గ్వోత్తరము ననున్న &, కనుక ఖు నాసాని పుచ్చలన్నచో ఆ దేశపు భటులు ఏదిలఖానుని సేనలో నుండిరని తలంపనగును ' ఆముక్తమాల్యద వ్యాఖ్య బహుమనీ రాజ్య మైదు భాగములుగా విడిపోయినప్పడు విజా ఫర ముస స్వతంతమును బకటించినదీతిఁడే. ఈతని తరువాతి నచ్చిన వారందఱు వదులసాహశలని పిలువఁ బడినను, ఈతఁడే మొదటి వాఁడగు టను అది వఱకీతనిని “ఏదుల ఖాను” అని యే - అయను చుండుటచేతను ఆ ముక్తమాల్యదయం దీతనిని ఏదుల ఖా నిని యే వాసియుండెను. తిరు వాతి చరిత్రకారులీతనిని గూడ యేదులసా హాయని యే వాయుచు నచ్చిరి కాని యంతమాత్రమున నీయిరువురును భిన్న వ్యక్తులని యని రాదు. ఆదిల్ భానును వధింపవి దేరూ త్ర నిపబ్లైను దృష్టిపిడతగాఁగట్టుట యసంభవము. ఈ నిపు యమునఁ గృష్ణ గాయలసగ్యమ్ను వాసెనని తలంప రాదు. కావున రాయలచే నాశఁగు చmపఁబడి యొు ననుమూట నిశ్చ యము, ఆది యెప్పడు జరిగననువిషయమే యిట విమర్శనీయము ఈ పద్యములోఁ జెప్పఁబడిన యూతఁడు ఆదిల్షాహా సేవకులలో నొకఁడగు సలబత్ ఖాను అయి యుండునని కుందూరి ఈశ్వరదత్తుగారు వాసిరి. * కాని యది యంగీకార్యము కాదు. యేదుల్ ఖాను సలబత్ ఖానుశాఁజా లదు. విజాపుర నవాబగు నాదిల్ఖాన్ వధ యే పాముఖ్యము నందును యూతనియుద్యోగివధ నంతముఖ్యమైనదిగా సించియుండరు פיז7 shikimikhwinik ఆంధ్రసా. ప, పతిక –95 సం ర సంచిక ౧-93 పుట