పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 ఆ O ధ క వి త ర 0 గి శి శీ జగన్నాయకు లే యున్నాఁడని చెప్పి మహమ్మదీయులతో Xඕෆ లేదు. గజపతి పాలనములో నున్నదుర్గములను బలపర్చుకొనియచ్చట నుండి రాయలకు రస్తుసామగు) లందకుండనైనఁ జేయుఁడని మహమ్మ దీయులు కోరఁగా Xజపతి యందుల కంగీకరించి యాకట్టుదిట్టములను జేసెను. ఈ వియములన్ని యు గాయ వా చకము వలస వునకుఁ దెలియు చున్న ఏ. గnథ విస్తర భీతిచే నా వాక్యముల నిట ను బా హt oష లేదు ముగ్గురు తురక దొరల నేక ము చేయు సౌమిర్థ్యము యూసుప్ ఆదిలుఖానున కుందునుగాని నూతవికువూగుఁడును, బాలు సున్న యి స్మాయిల్ యూదిల్ఖాను నకుండగు, ఆ బాలుని వూటలు సిని N*e) కొండ అహమ్మద్ నగర పభువులు రాయలు మియోగ దండె త్తగు. ఆ బాలునిఁ జంపఁ బయత్నించు చున్న రాజద్రోహియగు నూలు ఖానునితోఁ గలిసి వారు రాయలపైకి వచ్చెదరని తలంపరాదు, కావున సగ్వవిధముల యూసఫ్ ఆదిల్ఖానుఁడే తక్కిన యిరువురితోఁ గలిసి రాయచూరు దుర్గ స్వాధీనముకొఆకును గాయలను జయించి మహమ్మ దీయరాజ్యములవంక "కాతఁడు దిరిగిచిూడకుండఁ జేయుట కొఱకును ౧౧.9 లో రాయలపై దండెత్తెనని శిలంపవలసియున్నది. ౧>oం గొ*నే రాయలు "రాయుచూ గు ముద్దగల్లు దుగ్గనులను స్వాధీనము చేసికొనినచో సూదిల్ ఖానుఁడు ౧>m gు వఱకు నేలయూగ Scoで33 పశ్నింపవచ్చును の> ○○ 3 సంవత్సరమంతయు مارچ 8صچر పట్టణము 8TP م نتجويع బోర్చుగీజులతో నాతఁడు యుద్ధములను చేయు టతోఁ గడచిపోయెను. రాయలపైకి దండెత్తుటకుఁ దగిన సైన్యసనాషి హములను జేయుటకును, గోలకొండ, అహమ్మదునగగ పభువులతో మైతియొనఁగూర్చు కొనుటకును గజపతిసాహాయ్యమునకై పయ త్నించుటకును ౧%౧౧ వ సంవత్సరము పట్టనని చెప్పవలసియున్నది. ఈ పయత్నములన్నియుఁ జేసిన వాఁడును దుదకు ను గ్గురును గలసి రాయలపై దాడి చేసిన వాఁడును యూసుప్ ఆదిల్ఖానుఁడే కానియిస్మా