పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

78 ఆ o ధ} క వి త ర 0 గి శీ కృష్ణదేవరాయల పట్టాభిషేకము శుక్ల సంవత్సరమా ఖశు ౧ర నాఁడు జరిగెనని పై నివాసియుంటిని అదియును బై హంపీ శాసన నిర్మాణమును నేక కాలమున జరిగినవి. విరూపాక్షస్వామికి నుండప గోపుర నాగాభరణాది సమర్పణముకూడ నాకాలముననే జరిగినది. ఆ కాలము కీ. శ. ౧౧ం సంవత్సరపు జన వరిమాసాంతము. రాయ లాకాలమున నామహోత్సవముల లోఁ బాల్గొనుచున్నాఁడు ఆకాల ములోఁ గృష్ణవేణీ నదీతీరమునఁగాని గోలకొండసరదుస్థలములోగాని మహమ్మదీయులతో రణముసలిపెనిని యెంచుట కణువూ తమనవ "sూశము లేదు, ఆ మహోత్సవము లైనపివు|్మటఁ గొన్ని నెలలు విశాంతి గైకొని కీశ.౧౧ం సంవత్సర మధ్యకాలమునుండి దాదాపుగ ○>8c)の సంవత్సరాంతము వఱకు, రాయలు, ఉమ్మతూగు మొదలుగా దక్షీణ దేశదండయాతలోనిమగ్ను డై యున్నాడు ముగ్గురుతుగక దొరలతో N*ల6`ండ సర దు స్థలములలో జరిగినా యుద్ధమును, ఆదిల్ఖానుని మరణమును దక్షీణ దేశ దండయాతానంతరమున జరిగినవి. వానిని గూర్చి తరువాత వాస్త్రిసెదను. ఉమత్తూరు యుద్ధము の2%ののーのの లో జరిగెనని చరితశారు లందఱు నేకి స్క్రీవముగా సంగీకరించు చున్నారు, VII (2) (*) వెుదటి రాయుచూరు యుద్ధవు ఉమ్మత్తూగు పభువగు KoK రాజు'ని యుదమునకు వెడలు f بسیاسه © టకుఁ బూర్వము రాయలొక యుద్ధమును గావించి కొన్ని దుర్గముల నాక్రమించినట్లు కృష్ణరాయ విజయమునందలి యీ క్రింది పద్యగద్య ముల వలనఁ దెలియుచున్నది. “సీ. రటితది క్తటనటత్పెట పెటార్భటులలో ఘరమైనా తుపాకిగుండ్లచేత దవ్వద వ్వున హెచ్చి రివ్వురివ్వునవచ్చి 職 పుసరించు రాచూరి బాణములను