పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-19) శ్రీ కృ ష్ణ దే వ రా య లు 73 &❍ Xき)窓b యుద్ధమునకువచ్చిరని చెప్పిన కాలమున, రాయచూరు ముద్దగల్లు దుర్గము లెవరిస్వాధీనము నందున్నవి ! అను పశ్నకు సమూధానము కావలసియున్నది. ఇవి విజాపుర నవాబు స్వాధీన ముందున్న వnదు మేని, oూ యుద్రము గోలకొండ సర దు సలములయందుఁ గాక, కృష్ణాతుంగ ெ Q Q Εθ భద్రలయంత ర్వేది యందుఁ బారంభము కావలయును ముeష్ట్రియ విజా పురసైన్యము లది విజకే యాస్తలమునం దున్నవని తలంపవలసి యుం Q به دبسته డును. ఈ రెండుసందర్భములును Kూడ సత్యములు "గ్రా వచ్చి రాయ వాచ గ్రే ము సందలి యీకింది వాక్యములు బుజువు సేయుచున్నవి: 9 రాయవాచకమునందలి వాక్యములు; వాని ఫలితవు ffNrశీలSTంజక్ష వారి సరతు స్థలాలకై సడ వంగా ఆక్కడమూడు "తెగల రౌతులున్ను మోర్చావేసి పాళ్యము దిగినారు వేగర్లు వచ్చి రాయల దేవునితో తురకలు లక్షగుత్థాలు తోడట్టన్ను వెయ్యి యేనుగు లతోడట్టన్ను కృష్ణ దాంటివచ్చి పాళ్యందిగినారని విన్నపం సేయంగా రాయలు వారు విని ' తురకలు కృష్ణవేణిదాంటి వచ్చి డెరిజా వేసి ది గేర్డా" అని ఆగ్రహించుకొని అమరనాయకం వారలలో పెమ్మసాని రామలింగనాయణ్ని బిలిచి తురకలు కృష్ణవేణి" దాంటివిచ్చి డెరిజా వేసి పాళ్యం దిగినారట ఇందులకు యేరీతున నడవవలెనో ? అని అడి నoదులకు తురకల కార్య మనంగా యెంతమూ తం ! ‘ස්කෘහ කලහ. ప) తాపంవల్ల డెరిజాతాళ్ళు t;$x$"-ross అప్పడు భేరి తాడనం సేసి నడిస్తేను తురకలు మూడు తెగలున్నూ విరిగి యధాయధ లై తిమతము స్థలాదులకు పోయ్యేటట్టు సే సేను, అసి విన్నపం శాయగా రాయన వారు చాల సంతోషపడి రామలింగమ నాయనికి పస్టేలు యిచ్చి అంపగా రామలింగమనాయడు వెలువడిని వచ్చెను'గా (T), శ్రీవెంకటరమణయ్యగారి వ్యాసములు, భారతి, విరోధి.శ్రావణము.nూళ ാ