పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-17] چي دهه رفي * * o65 نه ده ۔ 3. బీరారు రాజ్యము -బీరారు రాజధానిగా యిగా రాజ్యమును పాలించుచున్న పభువులకు ఇవూద్ సాహాలని పేరు. ど。 గోలకొండ రాజ్యము:-సోలకొండరాజధానిగాఁ బస్తుతపు హైదరాబాదు రాజ్యమునందున్న కొంత పదేశము. దీనిపాలకులకు కుతుబ్ షాహశీలని పేరు. దీనికి మొదట స్వాతంత్యమును స్థాపించిన వాఁడు కులీకుతుబ్ షా హా. రాయల కాలమునాఁటి కీతఁడేపభువుగా ను౧ డెను. పై నివాసినవిధముగా బహుమనీ రాజ్యమునుండి నాల్లుముక్కలును విడిపోవఁగా మిగిలిన మొండెము బీడర్ రాజ్యము. వ్స్చీs"క్ష ప్పదు కలబరిగె (పస్తుతము గుల్బర్గ్ళ యును నొకప్పడు బీడగ (బెడ౧ద కోట) యును రాజధానులు. ఈ రాజ్యము రాయలకాలమున బహుమనీ వంశీయుఁడగు మహమ్మదు షాహా పాలనములో నున్నది. ఇతడు )ே. శ. ౧రూ 9 వ సంవత్సరమునఁ దండ్రియనంతరము సింహాసన వేుక్కి ౧>౧ూ వఱగు బరిపాలించెను. ఇతిఁడు విషయ లో* లుఁడు నసమస్థఁడునగుటచే, రాజ్యమిగాతని చేతులనుండిజారిపోయి యై దు చీలికలైనది తనక్రిందనున్న బీడరు రాజ్యమునందుఁ దక్క-c దక్కిననాలు భాగముల పరిపాలనములోను రాయలకాలమునాఁటి క్రీతని కిసు మగతయు సంబంధము లేకుండపోయినది. బీడరు రాజ్యమునంద్పై నను నితనికంతగాఁ బలుకుబడి లేదు. ఇతనికి బరీదు” వంశీయులు మంతులుగా నుండిరి. కాశిమ్బరీదు మొదటి మంతి). అతనియనంత రమున నాతనిక వూరుఁడై న అమినారు బరీదు మంతియై తన యజమాని యగు మహమదుషా హాను బేరునకు రాజుగానుంచి తానేపరిపాలనను చేయుచుండెను. తుదక్షితc:ు తన రాజ్యకాంశ బలము కాగా, ముహవు|్మదుపాహా కువూరులను జెఱయందుంచి, తా నేపభువయ్యెను. "రాయల"గొలము నాఁటి బహుమనీ రాజ్యముయొక్క- పరిస్థితి యిట్టర డెను.