పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 ево ;) s о в боле: ఈశ్వర సం మార్గశిర బ3. అందు “కృతయుగాంశ పవర్తక శీ తిరువూ లాంబికా లక్షీసమోపేత శ్రీ కర్ణాటక సింహాసనారూఢ శ్రీకృష్ణ రాయ నుప-శీ రాయల సామాజ్యదల్లి అనియున్నది. అప్పటికిఁ జిన్నా దేవి చనిపోయినది. ఈ మాటలనుబట్టి రాయల పట్టాభిషేక మొనాఁడు తిరువుల దేవి సింహాసనమునందున్నదని భావింప రాదనియు శాసన"కాలమునాఁడు గాయలు తిరు నగి లాంబికా సమో పేతుఁడై కర్ణాటకి సింహాసనమునం దున్నాడని చెప్పటయే శాసన కావ్యకి ర్హ యుద్ధేశమనియు, నాయభిప్రాయము దొరతనము వారి శాసన పరి శోధక శాఖ వారుకూడ గాయలతోఁ బట్టాభిషేక సమయమునఁ గర్గా టక సింహాసన మధిరోహించినది తిగువు లాంబయచియే యీ శాస నము చెప్పచున్నదని వాసియున్నారు. కాని నేనీ విషయమున నేకీభవింపఁజాలను. W (7) రాయుల వునాఁడవభార్య (గజపతి కూతురు) ఇఁక రాయల మూడవ భార్యనుగూగ్చి యోగాచింపవలసి యున్నది. ఉత్క-ల దేశాధిపతియైన పతాపరుద్రగజపతి కుమార్తెను గృష్ణరాయలు పరిణయమాడెనని స్వదేశీయ విదేశీయ చరిత్రకారు లందఱు సంగీకరించుచున్నా గు. కృష్ణరాయ విజయమునఁ జతుర్ధా శ్వాసనంతయు నీపరిణయ వర్ణనముతో నిండియున్నది కృష్ణరాయల యన౧తరమున నల్లసాని పెద్దనామాత్యుఁడు చెప్పిన చాల వునందలి: ఘనతగ సిగ్భగ గండపెండర మిచ్చి కూఁతు రాయలకొడఁ గూర్చునాఁడు" అను వాక్యము లీవివా హమును ధువపర్చుఛున్నవి. సంగీత సూర్యోదయము, నాదెండ్ల సోపమంతి కృతపబోధచంద్రోదయ వ్యాఖ్య రాయ వాచకము, విజయనగర సామాజ్యము మొదలగు గంథములును నీపరిణయము నేక గీవముగా నంగీకరించినవి. కావున పతాపరుద్రగజపతిదు హితను