పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వ రా య లు 23 "లాయలు రాజకార్యనిర్వాహణమునందాతనికి దోడుపడియున్నట్లున్దు వీరనగసింహ రాయలు కృష్ణరాయలతో మై తిగానుండి యే చనిపోయె ననియుఁ దోఁచుచున్నది. ఒక పక్క- తుగు ష్కులును నొక వంక గజప తియుఁ గర్ణాటక రాజ్యమును మింగినేయ యత్నించుచున్నా యో తరు ణమునఁ దన సావాయింతులగు ను మ్ముతూ స, శివసము దాది దుర్గాథి, పతులే తిని సామాజ్యము నంగీకిరింపక తిరుగుబాటొనర్చుచున్న యూస మయమునఁ దన యెనిమిదేండ్లపుత్తుఁడు రాజ్యభారమును వహించినను నిలుపుకొనఁ జాలడనియు, నప్పటి పరిస్థితులను బట్టి కృష్ణ రాయల వంటి పతాపళాలియే రాజ్యాధికారమును వహించుట యుత్తమ కార్యమని σ53ως గన్లాటక రాజ్య గౌరవము నా తిని వలన స్థిగము కాగల さ恋Dc35xo నా నా విన 31 న నే తనకు మూగ నకు క్షేమమును గౌరవమును గలుగుననియుఁ దలంచి వీ నరసింహ రాయలు తన చరమ కాలమునఁ గృష్ణరాయలతో మై తి కలిగియుండెనని తలంచుటలో విరుద్ధమేమియును さ勝3 కృష్ణరాయలకు వీరన 5 సింహ గాయలే రాజ్య మొసంగినట్టుకృష్ణ రాయవిజయను నిందీక్రింది పద్యములోనున్నది ఉ. వీరనరసింహ గాయమణి వేణుక తోడుతఁ గృష్ణరాయలం నిrరిక బూజ్ర రాజ్యమునకుందొరఁ జేసిననాటనుండియున్ వీగుఁ డ తండు శాతవుల వెంటఁ బడంగఁ దలంచు Tుంతయున్. గౌరవ మొప్పనచ్చటిముఖాములు వాయఁదొణంగి రెంతయున్, ౧ ఈ కృష్ణరాయ విజయము రాయలకుఁ బిమ్మట ౧ంం సంవత్సర ములలో రచితమైనది వీర నరసింహ రాయలు తనయ వసాన సమయ మునిఁ గృష్ణరాయలను శత్రువుగా నెంచెననుటకు వీఖు లేదు. కృష్ణరాయుల పట్టాభిషేక వుహెూత్సవ కాల నిర్ణయువు శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మెప్పడు జరిగె సనువిషయ మున నించుక భిన్నాభిపాయ మున్నది. శ్రీకొమఱ్ఱాజు లక్మణరావు AAAAA AAAA AAAAS AAAAAMAMMS SSAS SSMSSSMSSSMSSSMSSSMSSS റ ട്രം - ൽ. റ്റ3