పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 ఆంధ కవి తి రం గి マ" ぎ ○どの○ 3 సంవత్సరమునాఁటికి, శ్రీకృష్ణరాయలు సింహశీసన మొగ్కL లేదు. తిమ్మరుసు రాయలకడ మంతిగా లేఁడు, ఆ నాఁటికి (8) శ ౧రూF) నరసనాయకుఁ డే జీవించియున్నాఁడు. కృష్ణరాయలా నాఁడు తెనాలి కేంగి దానమిచ్చుట యసంభవము. శాసనముందలి కాలము గోవర్ధనీశపతిష్ణా కాలమై యుండవలయును, "తేదా శాసనము కల్పితి మై యుండనలయును. యీ శాసనమునుబట్టి "రాయల జన స "క్రౌల:మ సిు 3) శ. ౧ర ఇ_> నాటికిఁ దీసికొచి పో నక్క_ఆ యుండదు. ఈ శౌసనము పై సిద్ధాంతమును బూర్వపకము సేయఁ జాలదు. 软 శ ౧రూ 2 వ సంవత్సరమున రాయలు జన్మించుట నిశ్చ య మేని, యూతనిజన నదినము కీలక సంవత్సర వైశాఖ బహుళ ఏదియ యగును п. (з) ஆ కృష్ణరాయుల రాజ్యస్వీకార కాలనిర్ణయువు "రాయు exు, విజయనగర రాజ్యసింహాసనమును గైకొనుట గూర్చి కొన్ని కథలు పచారములోనున్నవి. వాని సారాంశము, తండియైన నరసనాయకుఁడు జీవించియుండఁగ నే పెద్దకుమారుఁడైన వీరనరసింహ "రాయులకు రాజ్యమినాయక కృష్ణరాయలను రాజ్యాభిషిక్తుని జేసెననుట, నరసనాయకుఁ డవసానకాలమునఁ గునూరులనుబిలిచి, తన వేలినున్న యంగుళీయకమును దీసికొనుఁడని యాజ్ఞాపించెనఁట ! దేహము నీరు పట్టియుండుటచే వాచియున్న రూతిని వేలినుండి యంగరమును దీయుట యెట్లని పెద్దకుమారుఁ డాలోచించుచుండఁ గృష్ణరాయలు యలు వాడిగలకృపాణముచే నాతని వేలును ఖండించి యంగరమును దీసికొనెనఁట! ఆతని సాహసమునకు మెచ్చి నరసనాయకుఁడు కృష్ణ దేవ "రాయ"తే రాజ్యార్ధుఁడని నిర్ణయించెనఁట ! ಇಟ್ಟಿಪೆ యింకఁ గొన్నికథ లున్నవి. వీనియందుసత్యము లేదు, నరసనాయకునకుఁదరు వాత వీరనర సింహ రాయలే రాజ్యాధికారము వహించెననియు నందుఁ గొంత