పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నంది తిమ్మయ )سيتكاتهكة తిమ్మన) 259 చను దెంచి భూసుతు సముయించి తన వారి దన్ను రషీంచుటఁ దలఁప మఱచి యింద్రుండు బృందార కేంద)త్వమదమునఁ لمسا బద్మలోచన పోవు పారిజr శ్ర ఆ. తరువు విడువు మనుచుఁ దాఁ కె నడ్డము వచ్చి తి ఆకిమి సురలు సట్ల తాఁకి రక ట యో బ్రుక వలదె నిర్ణరేందత గాల్పనే సురల"తా ముసమును జూడి నరిది. _*○ 2 వ. ఇట్లు తనకు నొడ్డారించి యడ్లంబు వచ్చిన నిర్ఘ రేంద్రాదుల నిర్షించి rv) Co. G ක්‍ෂී ‘‘23 ’سہ తన పురంబునకుం జని నిరంతర కుసువు మకరంద చూధురీ విశేషంబు లకుఁ జొక్కి చిక్క-క నాకలోకమునుండి వెంట నరుగుదెంచు తుమ్మె దలు నెమ్మిదలంచుచున్న పారిజాతి మ్ము నాశిత పారిజాతం డయిన హరి మహ్చాపేమాభిరామ యగు సత్యభాముతోఁ గీడించు మహా ద్యానంబున సంస్థాపించి నరకాసురునియింటం దెచ్చిన రాజకన్యక లెందఱందరకు నన్ని నివాసంబులు గల్పించి గృహోపకరణంబులు సమర్పించి” 9()ూ భాగవతము, దశను స్క-oదము, ఉత్తర భాగము. పారిజాత వృక మును శ్రీకృష్ణుఁడు నందనో ద్యానము నుండి పూరించి తెచ్చుట యిందలి ప్రధాన కథ యగుటచేఁ గవి దీనికిఁ బారి జాతాపహరణ ముని పేరిడ్ యున్నాఁడు, ఈకథ సంస్క-ృత హరివంశమున 8_ూ-28_ అధ్యాయములలో నున్నదనియా, సూర్యోదయాస్తమయాది పబంధోచిత వర్ణనలు సంస్కృతి మున లేక పోయినను తిమ్మన కవి యాంధ్రమునఁ జేర్చినాఁ డనియుఁ, బుణ్యకవ్రతమును గూగ్చి సంస్కృతమున నంతవిస్తార ముగా లేదనియు బారిజాతము కొesను శీ)కృష్ణుఁడు తిపను నొనర్చె నని సంస్కృతమున నుండగా దానినాంధమున విడచి వేసెననియు