పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వి రా యు లు 19 ○ "" c)2-9F- 3 సంవత్సరములో "క్రా వలి వేంకట రామస్వామి గారు కలకత్తానగరమునందుఁ బచురించిన దక్షీణ హిందూ దేశకవుల చరితములో కృష్ణరాయలు తననలు వదవ యేట శా. శ. ౧ర రs. 8 ജ് റ>്ച് 5 సంవత్సరము నందు మృతినొందిసట్లు వాసియు న్నారు, దీనినిబట్టి చూడఁగా సీ) రాయల నాగు హూణ శకము ౧రూర వ సంవత్సరమునఁ బుట్టినట్టేర్పడుచున్నది” ఏది యెట్లున్నను, పై నివాసినట్లు రాయల జననము వేఱువిధ ముగు సౌక్యము లభించు వఱకు $). 海 ○ごC-2 పొంత ముని యే నిర్ణయింతము కాని యీసిద్ధాంతమును బూర్వపక్షము చేయు "గ్జాసన మొకటి గుంటూ గువుండలమొన కెనాలి తాలూ కా తెనాలిలోనున్నది. అత్తి శాసనము గౌ, ఛే, గార౧౧ సౌమ్య సంవత్సర వైశాఖ శు ౧౧ నాcగు సోవర్ధనేళుని బతిష్టించి వాయించినది ఆశాసనము లో విజయనగర పభువగు కృష్ణరాయలును మంత్రి స్పత్తముఁడగు సాళువతిమ్మరసును ఆలయమునకు విచ్చేసి దానములను గావించినట్లు వాయఁబడి యున్నది. ఇది సత్యమయ్యెనేని కృష్ణరాయలజననము క్రీ. శ గారూ? కానేరదు రెండేండ్లవయసున రాయలు తిమ్మరసుతో గలిసివచ్చి ధర్మములను గావించుట యసంభనము. దీనిని సంభవ వుగునట్లు చేయుటకు రాయలజననమును క్రీ శ. ౧రsుకుఁ దీసికొనిపోవలయును. అట్లు చేయుటకు ముం దీశాసనమును జాగ్రత్తగాఁ బరీక్షీంప వలసి యున్నది. దీని పూర్తిపాఠము నాకులభింపలేదు. గోవర్ధనేశపతిష్ట శా శ. ౧ర ౧౧ లో జరిగిదనియు నా కాలము నుదాహరించుచు "శాసనమును వుఱికొంత కాలము పోయినపిమ్మటఁ గృష్ణరాయల రాజ్య "ప్రొలములో వారుధర్మముల నిచ్చినప్పడు వాయఁబడియె నేమో యునియు నా యనువూ సము, సంపూర్ణపాఠము లభించినపిమ్మట విమ ర్శించి oూవిషయమునుగూర్చి మఱియొకమారు వాసెదను. ౧ భారతి. విరోథి చైతము -అూX ఫుట