పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

250 ఆ a ధ క్ర వి త ర 0 గి శీ

  • المسا

ఈ కవి గృహ నామమునంది వారి యియుండగా సీతనినిముక్క తిమ్మనయని యను ఒందు వలన నని పశ్నింపవచ్చును. ఇగఁడు నాసికా వర్ణనముఁ శ్లేయుచు నొద్ద పద్యమును రచియించి యుండెననియు, ඝෆක්වී స్వారస్యమును గహించి, రామ రాజభూషణకవి కొంత గ వ్యము నిచ్చికొని తనవసుచరిత) మొన వేసికొనెననియు, నందుమూల మున సీతనిసి ముక్కు-తిమ్మనయని పిలుచుచుందుర నియు నొక ; చెప్పెదరు. ఆ పద్యమిది: శా. నా నా సూనవి తాన వాసనల నానందించుసారంగ మే లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్కా-నం దపంబంది యో పానాసాకృతిఁ దాల్చి సర్వసుమన స్సౌరభ్యసం వాసియై పూనాం బేక్షణమూలికామధుకరీపుంజంబు లిర్వంకలన్. ఈ కథ విశ్వాసార్హమైనది కాదు. ఇంతకం Eు నద్భుతకల్పన లను జేయcగలిగిన "రావు రాజభూషణుఁ డీ పద్యమును విలిచి సిగ్గుపడక తిన పుస్తక మునందు వేసికొనె ననుటయు ససంగతమే. శీకృష్ణ దేవ రాయలచే నగహారాదికమును బడసిన మహాకవి రసవత్తరమైన పద్య మును దన గంథమునం దుంచుకొనక యమ్ముకొనెననుటయు, స) సo గతమే కవి చరిత్రకారులును, పారిజాతాపహరణ పీఠికా కాగులును, సీతనికి ముక్క- పెద్దదిగానుండుటచే సీ పేరు వచ్చియుండు నని యభి పాయపడియున్నారు. ఆయూహయే యంగీకరింపఁదగినది. సామాన్యముగాఁ గవులు తమయిష్టదైవమును మఱి యితర దేవతలను గృత్యాదిని స్తుతిఁ జేయుచు నా దైవములు'గృతిపతి "Soయు ూరోగ్యసంపదల నిచ్చున ట్లా శీర్వదించుట పాయికముగా నున్నది. ಜ38 ವಿ ಳಿ) ಸಂತ ఓశ్వరుని, యీశ్వరుని, విఘ్నేశ్వరుని, లక్ష్మీ సరస్వ తులను స్తోతముచేసి పిమ్మటఁ జందునిఁగూడ సీక్రింది పద్యములో వర్ణించియున్నాడు.