పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

s" 8 о ; గో ప ఎు ం త్రి 243 చందోదయ వ్యాఖ్యయు సీ కాలమున నే బియిక్క-వి రచించినట్లుతోఁచు చున్నది.” పెనాలి రావులింX కవి తన యుద్భటారాధ్యచరితమునందీగోప మంతిని, నాల్లు సీసపద్యములలో వర్ణించియున్నాఁడు. గంథవిస్తర భీతిచే నందొక్క- పద్యము నిందు దాహరించుచున్నాcడను. §. అరిఫరజయలక్ష్మి వూర్చుe y*"లె నా "కాని తగులండు వివాధరత్వంబు నింత సంపూర్ణతర కాంతిఁ జందుఁ బోలెనెకాని దొ*పాక గోన్నతిఁ దొరలఁ డెందు నిజభుజా బల రేఖ విజయుఁ బో లెనెకాని భీమోన్నతి స్ఫూర్తి బెరుఁగ నీఁడు గాంభీర్యమునఁ "భాలక్ష డాలిఁ yశ్ లె నే కాని భంగసాంగత్యంబుఁ ဇီးပင္ငံခ္ယင္ డర్థి గీ నఖలదుర్మంతి వదనము దా)వతాయఁ డాత్మపంక జధివిహరి శౌరి కీర్తి గంగా పవితితకి తితలుండు గుణ వరున్మంతి) నాదెండ్ల గోపవంతి. ఈసోపపుత్రి యన్నయగు నప్పయమంత్రి సాళువతిమ్మరుసు మంత్రిల్లుఁడనుటకు సందియము లేదు గోపమంత్రికూడతిమ్మరుసున ల్లుఁడే యనియు, తిమ్మరుసున కిరువురుతనయలనియు, వారినిరువుర న: దమ్మల కిగువురకు నిచ్చి పరిణయ మొనర్చిరనియు తిరుపతి దేవస్థానము వారు పకటించిన శాసనసంపుబములో నాఆవదాని యందున్నది. కొండవీటి శాసనములోనిదని శేషాదిరమణ కవులు పకటించినా పై శ్లోకములోని “జామాతృప)వ రే' యనువాక్య విూ విషయమును బలపర్చుచున్నది. అయినను సీవిషయమింకను విచా. ణీయము. గంథకర్తలెవరును గోపమంతి తిమ్మరుసునకు మేనల్లుడని