పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

242 eo 5) в ю в боле So o డ వీ టి శా స న ము పకృతి శాసనమున నింకను గోపమంతి ప్రశస్తి యభివర్ణింపఁ బడినది. స_ప్త సంతానములపై తము బడసిన exు లందుఁగలదు. ఈయన యంకితమొందిన కృతులు దురదృష్టవశమున నేఁటివరకు వెexువడ కన్నవి. గోపమంతి పండితవంశ సంజాతుఁడు. మేనమామయగు తిమ్మరుసుముత్రి బాలభార తాది గ్రంథములకు వ్యాఖ్యవ్రాసినఁ ప్రచండ పండితుఁడు. అస్నయగు అప్పయ్యమంత్రి నూ దయగారి మల్లనచే రాజశేఖరచరిత్రము నంకితమునొందే జీవనતહે ృతుఁడైన ధన్యుఁడు. ఈయన యమాత్యుడగు ఊరదేచమంత్రి పెడ్రెనాలి రా వు లింగ కి విచేఉద్భటారాధ్య చరిత్రమునంకితముగాఁ గొనియ. దేవీపంచ స్తవికి వ్యాఖ్య యొనర్చియుఁ చేరొందిన వాఁడు ఆస్థానవి ద్వాంసుఁ డగు లొల్ల లక్ష్మీధరయజ్వ సమస్త శాస్రుపారంగతుఁడు సంస-ృత మునఁ బచండకవి. సపరివారముగా వాజ్మయ సేవకై జీవితాము వెచ్చించిన నాదిండ్ల సోపమంతిజీవితము పశస్తతరము. గోపమంతి) కవుల నాదరించువాఁడనియు, సత్పాలకుఁ డనియు, శాస్రపారం గతుడనియు, సుందరాకారుఁ డనియు, మహాత్యాగియనియు, వీరాభి వీరుఁడనియు గంభాంతరములందుఁగలదు ఇట్టి రసికరి త్నము కావ్యరచన మినకుఁగడంగిని యసౌమాన్య కౌశలాతిశయమును గవి తా కిల్పనము నిఁగూడ లోకమునకుఁ తెలుపఁ బూనుట గొప్పవి శేషము. నాదెండ్ల సోపమంతి కొండవీటిని పాలించినది. (శా. శ. ౧ర 32-౧ర))) uš. శ. 1515-1583 వఱకని కొండవీటి దండకవి వెలోcXలదు. తిమ్మరుసుమంత్రి tš. శ. ౧౧> జూన్ 28 వ తేదీకి సఠిపడు శా. శ. ౧ర 3 Z ఆషాఢ శుద్ధ ద్వాదశినాఁడు కొండవీడు జయించెను, వెంటనే రాజపతినిధిగ నేర్పడియుండెఁ గాన సిదండ కవి "వెలోని "కాలము విశ్వాససియము ‘s “S”:3). ఈమధ్యకాలమునకృష్ణా ునసంవాదము. పూర్తిచేయబడినటుల విశ్వసింపవచ్చును ప)బోధ