పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వూ ద య్య గా గి జు ల్ల స్న 231 చేయ నీశ్వపసాదమున నొక తనయం రుద్భవింప నాతనికి రాజ గేఖ గుఁడని పిగిడియోును, గనూరునకు యు కవయసు వచ్చి ధనుర్వి ద్యాపార గగ కు పిగప నొక నా" (భాతాని "Aూడి హేమ ధన్వుఁడు ుఖి యుందుండఁగా నొక ముని 3 చ్చి ఠాక సుఁ డొకడు తనకుమార్తె నస్త"ని పోయెననియు రాజశేఖరుని బంపి యూ రాక సుని వధింపఁ జేసి తన సయ విప్పింపమనియుఁ గోరఁ ద డి)యూనతిం గొని సప్తి న్యుఁడై గూ గాక సుఁడున్న యగణ్యంబున కేగి యొక మహర్షి రాక సపూయను జంుగచుమంతింబు నొసంగఁ గై కొని యూ రాక సుని జయించి రసూతఁడు పార్వతీభక్తుఁ డగుటచే నా మయాజ్ఞ నా "రాక సుని వధింపక విడిచిప్సచి యొకి యోగినిమూలమున నొకచిలుకను బాహ్మణక న్యకను బడసి యూకన్యక నా మెతలిదండుల కొసంగెను. వుని శాపవశంబున సెగధు దేశాధీశుస కుఁ గన్యకయై జన్మించిన గంధ ర్వశ్రీయగు కొలతిముతియను కన్యకానుణిని మార్గమధ్యమునిఁజూచి గాజ శేఖరుఁ డా మెను గా మించి, పార్వతి గనకొసగిన మణిమూలము నను నా మొవృత్తాంతమెఱింగి రూమెను దనకొడఁగూర్చుటకై చిలుక నా పోు డ క్షం పెను. "కాంతిమతియు రాజ శేఖరునిఁ జూచినది మొద లు X నాతనిపై విగాళింగొని తిన చెలికత్తెను రాజ శేఖరునికడకం పెను. ఈ యుదంతము నెఱిఁుగి రూ మొతండి) చిలుక మూలమున రాజశేఖ రుని కలశీలములఁ దెలిసికొని తని గొవురిత నాతనికొసంగి పరిణయ పెయిన ర్చెను. ఇది యీ గంథము నందలికథ, మల్లనకవిత్వము మిగుల పౌఢమై, లోగో క్తులతో నొప్పా రుచుఁ బాఠకుల హద్దాంబుధి నోలలాడించును. కొన్ని తావుల సీతని కవిత్వమును పింగళి సూరన కవిత్వమును నొక్క-పోలికగ నుండును. "కాని సూరన కావ్యముల యందలి కధాచాతుర్యమిందు లేదు. కవిత్వ "మెట్లుండవలయునను విషయమునఁ కవికృత్యాదియందు రచించిన రెండు పద్యముల సీకింద నుదాహరించుచున్నాఁడను,