పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

330 ఆ ం ధ క వి తీ ర 0 గి ? 'డిననినను నందు విరుద్ధమేమియాఁ గన్పట్టగు. సా గ్గున మ్మరుసు మంతి) కీ శ. ౧ర 2ం సం నత్సగ సాంతమున జన్మించెననుకొన్న గో వీర నరసింహ రాయల పరిపాలనారంభము నాఁటి కాతనికి వుప్పది యైు దేండ్లను, కృష్ణరాయల రాజ్యారంభ కాలమునకు నలువదియేండ్లను 23 ఉండును. అప్పటికి నాదిండ్ల యప్ప మంతి) యల్లుఁడగ టయు నసం భవము కాదు కావునఁ గృష్ణదేవరాయల గాజ్యారంభ కాలమునాఁటికి బూగ్వ మే, రాజశేఖరచరితము పుట్టియుండవచ్చును. అట్ల'కా దేని, కొండ వీడుదురమును రాయలు జయింపక పూగ్వమైనను అనఁగా క్రీ. శ. © سیاست a>o> వ సంవత్సరమునకుఁ బూర్వమైన నురచితమై యుండవల రఘు సు. です*3 ○>競の> 3 సంవత్సరమునకుఁ దరువాత నై యుండదు " లడ వీడు దుర్గమును జయించిన పిమ్మట వెంట నే యూదుర్గాధి కారమి Nr$ప ఎుంతి కప్పగింపఁ బడిన ట్లా తని చరితిమున ఋజువుచేసి యున్నాఁ డను. రాజశేఖర చరితి)ము, కొండవీటి దుర్గ విజయానగితిర మొన రచితమయ్యెనేని, యందు గోపమంతి)ని వర్ణించిన పద్యములో గుత్తి దుర్గములోఁ బాటుగ కొండెవీడును గూడ జేర్చి యుండును. కావున నాగంథము ౧౧) కు పూర్వము ర చియింపఁ బడినదని నిశ్చయ ముగాఁ జెప్పవచ్చును మల్లన కవి, రాజ శేఖర చరిత) రచనానంత גרv") రము నాదెండ్ల యప్పమంతి గోపమంత్రుల రూదరణము చేఁ గృష్ణ ళొv) - - لسحا శి రాయల యూన్గాన పవేశముఁ గల్లించుకొని యూస్టానకవియై యష్ట Փ {T> GD بسیاست؟ &) దిగ్గజములలో నొకఁడై ఖ్యాతిఁ గాంచియుండును. ఈ తcడింక నే మేని కావ్యములను రచియించె నేవెూ శ్రేలియదు, కృష్ణా గాయల కంక్షిత్ర సంగిన కావ్యముగాని యూతనిపై రచించిన పద్యములు 7פיז కన్పట్లుట లేదు. 巴J రాజశేఖర చరిత్ర విురి చుమించుగ నెన్మిదివందల యేఁబది పద్యములుగలది. హేమధన్వు డను రాజు సంతానమునుగోరి తపస్సు