పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-58] 335 83 סר య్య ס: 8 יל ?, న్న 229 లనమును గురించి రాజ శేఖర చరిత)యం దేమియుఁ జెప్పఁబడలేదు. కావున నా గంథనును రచించునాఁటికిఁ గొండవీటి రాజ్యపాలనము గోపమం శిక్షిగాని, అప్పయామాగ్యుసక గాని రాలేదని నిశ్చయ ముగాఁ జెప్పవచ్చును. గుత్తిదుర్గర కణాధికారము గోపమంత్రియం దున్నదని చెప్పిన మల్లకవి కొండవీడు గాజ్యసంరక్షిణ భారము వారిగువురిలో నెవరియందున్నను ఆవిషయమును రాజశేఖర చరిత) మునఁ జెప్పక యుండఁడు. కావున రాజశేఖర చరితము, కొండవీడు దుర్గమును శీకృష్ణ దేవ రాయలు పట్టుకొనక పూర్వము రచింపఁబడి యుండునని భావిగచుచున్నాఁడను, ఈనా దిండ్లవారికి గర్ణాటక రాజ్య పాలనముతో సంబంధము సాళువ నరసింహ రాయ ) నాఁటినుండియుఁ గలదు. సాళువ నరసింహ "ల* cరుల యొద్దనున్న చిటిగంగ న ౧రం ప్రాంతమునుండియు మం త్రిగా సుండెనని తలగి పవచ్చును. అతనియన్న కుమాగుఁడైన వరదయ, ఇంచుమించుగా చిటిగంగనతో సమవయస్కుఁడు, వరదయ్యక మారు ಸ తిమ్మన ౧రం ప్రాంతిమున జన్మించి సాళువ తిమ్మగుసు మింత్రికం టె నించుక పెద్దవాడయి cయు0డ ను, తిమ్మరుసుమంత్రి సోదరియైన కృష్ణవూంబికను, ఈనాదిండ్ల తిమ్మనమంత్రి పెండ్లియూ 'డిను. ఈతిమ్మనమంత్రి సోదరియైన లక్మమ్లను సాళువ తిమ్మరుసు 3)古y"3"、rsで恋33 తిరుపతి దేవస్థానమువారు ప్రకటించిన శాసనసం పుటములలోనున్నది. ఈ వివాహమును కండమార్పు పెండ్లియందురు. సరియైన యూధారము దొఱకు వఱకు నిదియ దార్థమిని యన లేము నాదిండ్ల తిప్పయమంత్రికి, ౧రూం ప్రాంతినున అప్పమంతి). గోపమంతులు 23溶.్మంచియుందురని తలంచితి మేని #). 3. )לכניcסר సంవత్సరమునాఁటికి వీరిరువురును ముప్పది సంవత్సారముల వయసు గల వారై యుందురు. ఆయూ డున నప్పయమంతి) రాజశేఖర చరిత్ర మును గృతినందెననినను గోపమంతి గుత్తిదుర్గ పరిపాలకుఁడుగ ను0