పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

222 e o to в o e o o лe గురుఁడు కీ) శ. ౧ర రు? పాంతి మున జన్మించి తొంబదీ మై దేండ్లు జీవించియుండినట్లు కన్పట్టుచున్నది. ఈ శాసనములను బట్టి యీ శివ സ്) (2) එ.A గురుఁడు కడప వుండల ము వాఁడని నిర్ణయింపఁ దగియున్నది. వ రాగా వూ 3) "రాణా ది కృతులను రచించిన నంది మల్లయ ఘంట సింగయ కవులలో సింగయక వియు, నాతని మేనల్లుఁడును బారిజాతా పహరణక_ర్తయు నైన ముక్కు-తిమ్మనయు నీవూదయగారి మల్లనయు నఘాగర శివగురుని శిష్యులు, ఘంటసింగయకవి కీ). శ ౧రూం పాంతమునఁ బబోధ చందోదయమును ౧రFం పాంతమున వరాహపురాణమును రచియించి యుండెనని యూతనిచరి తమున ವ್ರಸಿ CXocé3窓). సింగయకవి, ౧ర =ం పాంతమున జన్మించి, తసకం"Eుఁ బదు నై దేండ్లు పెద్దవాఁడైన యఘా-గశివగురువియొద్ద శిష్యుఁడై 90-9* సంవత్సరముల వయసునఁ దన మేనమామతోఁ గూడ ప్రబోధ చందో దయమును రచించియుండునని తలంపవలసియున్నది. అఫSrర శివగురుఁడు, రామానుజాచార్యుని పోలిక, వేదాంత "దేశిక్ష నిరీతి, అన్నయాచార్యుని వలె, నూతేండ్లు జీవించినట్లు కన్పట్లు tv) rvry 息) చున్నది, పై శాసనక_ర్త లిరువురును భిన్న వ్యక్తు లను టు కవ కాశ ములు లేవు. ఈవూదయగారి మల్లన క్రీ శ. ౧ర 2ం పాంతమున జని2ంచి గారూ! పాంతమున నఘాగరశివగురుని శిష్యుఁడై ముప్పది-ముప్పది యై దేండ్ల వయసున రాజశేఖర చరిత్రమును రచియించి, యesువ దేండ్ల పాయమున ని హలోకమును వీడియుండును. కృష్ణరాయల యనంతరమున గొంతకాల మీూకవి జీవించి యుండెనని శ్రీ వీరేశ లింగముపంతులుగా రాంధ)కవుల చారితమున వ్రాసియుండిరి. "కాని యందుల కాధారములను జూపలేదు, అది సత్యమైనఁ గావచ్చును.