పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అల్లసాని పెద్దనార్యుఁడు 211 సాతత తాన తానల పసందివుటా డెడుట విూటు బల్" మోఁతలునుం బలెన్ హారువు మొల్లముగా వలె నచ్చ తెన్లు లీ రీతిగ సంస్కృతంబు పచరించిన పట్టు న భారతీవభూ టీతిపనీయ గగ్భనిక టీభవదానన పర్వసాహితీ భౌతిక నాటక పకర భారతి భారతసమ్మత పభా శీతనగాత్మజా గిరిశ శేఖర శీతమయూఖ రేఖకా పాతసుధాపపూరబహుభంగ ఘుమం ఘుమఘుఘువూర్బటీ జాతక తాళయుగ్మలయ సంగతి చుంచువిపంచి కా మృదం గా తితి లేహి తత్తహిత హోధిత దంధణు భాణుధిం ధిమి వాత నయానుకూలపద వారకుహూద్వహ హారికింకిణీ నూతన ఫుల్ట్పలాచరణ నూపురరఖాళ రష్పళీమరందసం ఘాతవియద్ధునీచక చకద్విక చోత్పల సారసంగ) హా రూత కువూరKంధవ వూ హారిసుగంధ విలాస యుక్తమై చేతివు చల్లఁ జేయవలె జిల్లునఁ జల్లవలె న్మనోహర ద్యోతక గోస్తనీఫల మధుదవ గోఘృత పాయస పుసా రాతిరస పసార రుచిర పతిమంబుగ సారెసా రెకున్, ఆంధ)సంస్కృతములయందుఁ గవిత్వమెట్లుండవలయునోసూచించుచు జెప్పిన యీ యుత్పలమాలిక ను విని పరమానందభరితుఁడై రాయలా గండపెండేరమును తాను స్వయముగఁ గవిపాదమునఁ దొడిగెనఁట ! పెద్దనార్యునియెడలఁ గృష్ణరాయలు మిగుల గౌరవము KᏯ8 CÒ ®?) యుండెడివాఁడు. పెద్దనార్యుడు నుదనర చనములచే రాయలను మెప్పిం చుచు, నాతని యెడ వినయముకం టెఁ జనువు నెక్కు-వగాఁ గలవాఁడై యూతఁడు చెప్పమని నప్పడుగాక , తనయిష్టము వచ్చినప్పడు మాత)మే కవిత్వము చెప్ప స్వాతంత్ర్యము గలవాఁడైయుండెను, రాయలోకప్ప డొకి కృతి చెప్పమని వేఁడగా సీక్రింది పద్యముఁ జెప్పెనఁట.