పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-51 ఆ సా ని పె ద్ద నా ర్యు 6 డు 201 యత్నించుచుండిను, ఆయువతి స్వరోచికడక బరు వె_త్తివచ్చి ‘రాజ చ౧ద ! నాతండి) యిందీవరా కుఁడను గంధర్వ రాజు. నాతల్లి మరదళ్వు డను గంధగ్వరాజు కూఁతురు. ఒక నాఁడు నేను సొ చెలి కత్తె లిరువురుతోఁ గూడ వనమున విహరించుచు నొకచో వికృతా కారమున నున్న యొక మునిం గాంచి, యూతని వదనమును నా చేతితోఁ బట్టుకొంటివి. అందు పై నాతఁడు కోపించి రాషసుని చేఁ బట్టువడు వుని నాకు శాప మొుసంగినాఁడు. అందుల కాతని సి నా చెలికత్తెలు ○○ぬO3 で下"23 యక్మవ్యాధిచే బీడింపఁ బడుఁడని వారిని శపించెను. তৎesc దణ మే రూ వ్యాధి యంకురించినది. సదయ హృదయా I నాయొద్ద యస్రవిద్యయున్నది దానిని సీవు సంశయింపక గహించి యీ రాక్షసుని బారినుండి తప్పింపుము" అని చెప్పెను. స్వరోచి యప్పడే యావిద్య నామెకడ గహించి యూదానవునితో ఘోరరణ మొనర్చి, యాతనిపై నాగ్నేయాస్త్రముఁ బ్రగెూగింప సమకట్టు నంతలో సూతc డారూ పమును వదలి గంధర్వ రూపమును ధరించి వుప+ 'రాజా ! నే నిందీవరా క్షఁ డను గంధర్వుఁడను. ఈ పెు గాపుత్తి). నేను నీతల్లికి సోదరుఁడను. ఒక మహర్షి శిష్యుల కాయ ర్వేదము నుపదేశించుచుండ నాకుఁగూడ నావిద్య నిమ్మనియడిగితిని. కానియందు క తఁ డీయకొన లేదు. నేను నాసురీవిద్యచే నా తనికిఁX నఁ బడకుండ నచ్చట నేయుండి యావిద్య నభ్యసించి, ‘నీవీయక పోయి నను నాశ_క్తిచే సీవిద్య నెఱింగితి’ నని యొకప్ప డాతని నపహసించితి నందుల కాతc డలిగి నీవాసురీవిద్యచే నన్ను వంచించుటయే కాక నన్నపహసించితివి. కావున నీవు రాక్షసుడవు కమ్మని శపించెను. నే నాతని పాదములపైబడి శాపాంతము ననుగ హింపుడని వేఁడు కొన సీతనయను భకీంపఁ బ్రయత్నించునప్పడు నీకు విము_క్తి గలుగు నని యనుగహించెను. “నీయనుగుహమున నాశాము తీరిపోయి నది. ఆయుర్వేదమును నేను సీకిచ్చెదను. దానితోఁ గూడ నాతిన