Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 199 ధుర డి వు. ఒకనాఁడౌతని దాయింటికి మంత్రైమధసిద్ధుఁ డొకడు వచ్చి ప్రసంగ వశమునఁ దాని సేవించిన ఫుణ్యక్షేతంబులను దీర్ధంబులను నందుఁ గల విశేషంబుల నేకరువు పెట్టఁ బ్రవరు డా.శ్చిర్యవశుఁడై యూ పర దేశిని “అయ్యా ! మికా వయసు చూడ నెంతయో లేదు. అల్ప కాలమున నిన్ని తీర్ధముల ಸೆಕ್ಟಿಲ್ಲು సేవింపఁKలిగితి' రని ప్రశ్నింప నా తిఁడు గన యొద్ద నొక పాదలేప ముండెననియు దాని ప్రభావమునఁ దలచిన తావు నకు మనో వేగమునకం లు నధిక వేగమునఁ బోగలరని సుడు వఁ బవరు డట్ట లేపమును దనకిమ్మని పార్ధించెను. సిద్ధుడు తన సంచిలో దంతపు బగణి యందున్న పసరు నొక్కింత ప}వరుని పాద ములకుఁ బూసి నీయిష్టము వచ్చినచోటకు బోవచ్చుననియెను. కాని పాద పగ వాస్యము నాతానికిఁ జెప్పలేదు. ప)వరుఁడును హిమవత్పర్వతమునకుఁ 2లో వలయునని తలంచి నంతన యచ్చోటనుండెను. అందలి విశేషముల నవలోకింపుచు , సంతోష నిమగ్నుడై, యటునిటుతిరుగుచుండె నే కాని యచ్చటివుంచు నీటిచేఁ దన పాదలేపము కరఁగిపోవుట నెఱుంగఁడా యెను. ఇంతలో సూర్యాస్తమయం బాసన్నంబగుట సాయంకాల కృత్యంబుల నిర్వ _ర్తించు సమయంబయ్యెనని જત ృతికి రాగానింటికి సత్వరమే పోవలయు నని సంకల్పించుకొనియెను, కాని యూతనిలో ర్కె సఫలీకృతము కాదయ్యె పాదలేపము కరగిపోయెనని Kహించి యిలు సేరు ను పా యం బుఁ గానక నప్పర్వతంబున నటునిటు ది రు గాడుచుండ వరూధిని యను నప్పరస యావనవతి, జితీరూపరతి యతనికిఁ గాన్పించెను. పవరుఁ డామెను 'సవిూపించి, తన యింటికిఁ జేరు వూర్ణమును దెల్పు వుని యడిగెను, వరూధిని మూర్తీభవించిన సౌందర్య రాశియK పవరునిఁ 7*బ్చించి నర్మగర్భంబులగు వూటలాడియు, విలాస చేష్టల నొనర్చియు, దనయభీష్టమును స్పష్టముగ వ్య _క్రీకరించియు, గార్యం 2১৩৫7935 సిర్గజ్జయై తుదకాతనిం గౌXలించుకొని యధరం బాసిం