పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-49) )لاهه : A هة G - 193 به دست తిమ్మరుసు తిరుపతిలో నుండెను. చెeసాలలో లేఁడు, ఆ శాసనము లను నమ్మకపోవుటకుఁ గారణము లేదు. దీనిని బట్టి తిమ్మరుసు فيا. శ. ౧>3ఇ డిశంబరు 9ూ వ తేదీ వఱకు జీవించియున్నాఁ డనుట నిస్పంశయము. కాని రసూనాఁడు దిమ్మరుసు దారిద్య మనుభవిం చుచుండెనని తోఁచుచున్నది. లేకున్న పసాదస్వామ్యచు నమ్ము ST* ჯგბე తటస్థింపదు. కాని యిది కేవల మూహ, దాని నమ్ముకొనుట కితర కారణము లేవయిన నుండవచ్చును తిమ్లరుసును జెఱ్ఱు లోనుంది ననుటకుగాని, కిండ్లు తీయిల చె ననుటకుఁగాని యా భాగములు లేవు, తిమ్మరుసు నకు గుమారు లెందులో, యందెవ్వఁడైన గాయలపై దిరుగఁ బడి యెనో లేదో* నిర్ణయించుటకును నాధారముఖు లేవు. కృష్ణా రాయల౧తవానిపై ఁ దిగుగఁబడు నంతటి సైనిక బలము, తిమ్మరుసు కువూగున కున్నదని తలంచుటకుఁగూడ న వకాశము లేదు, ఈతనిత"c Kలిసి గాయల నెదిర్చెడి సావుగతులు కూడ నా కొల వున నెవ్వరు నున్నట్లు కన్పింపదు. విదేశీయుని వ్రాఁత తప్ప యూ "ట్రొలము సొఁటి వాజ్మయ శాసన దృష్టాంతము గేవియు నీవిషయమును సూచనగానైనఁ జెప్పట లేదు. కావునఁ బ)బలమయిన సాక్య మన్యధా లభించు వఱకు సీకథయందు సత్యము లేదని యే విశ్వసింప వలసి యున్నది $). W. ౧.9%-౧:3ం నడుముఁ గృష్ణరాయలతోఁ దిమ్మగసునకు వైరము కలుగ లేదని ఋజువు సేయు సాధనము లేమైనఁ గలవేమో యని ప్రయ త్నించితిని. కాని యట్టివి లభింపలేదు. భావిపరిశోధనమున నట్టివిసమ కూరె నేని, Dూప్రవాదమునుండి తిమ్మరుసు విము_క్తినందఁ గలడు. పొద్దుటూరు తాలూకా కొజ్ఞపాడులో సాళువకు వూర తిమ్మససు శాసనమొకటి యున్నది, అందుఁ గాల ముండెడిభాగము శిధిలమైనది. ఈతఁడెవ్వరో తెలిసికొనవలసియున్నది. తిమ్మరుసును గోవిందరాజును నచ్యుతరాయల కొలువునందుండి రని కొందఱనుచున్నారు. కాని యది సత్యవునుట "కాధారములు లభింపలేదు. తిరుపతియం దుండు గోవిందరాజస్వామి కొక గామము