పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శి, కృష్ణ దే వ రా య లు 11. ఆమె భోగ కాంతయనుటకు శీగురజాడ శీ రామమూర్తిపంతులు గార్డు తమక విజీవితములలో రెండు కథలను వాసియున్నారు. వాని నిట సిచ్చెదను. ○ “ఈకృష్ణదేవ గాయల జననంబున కొక కథ కలదు. వ్స్చీ ని చట్రి సంపదాయజ్ఞలందఱు వాడుకొనున ట్లేకింద వివరింతము, ఈతని తండియైన తెలుగు దేశపు నరసింహ గాయఁడు తిలింగదేశం బున రాజ్యంబు సేమి చుండె ఈతం డొక నాటి రాతి కాలో చిత కృత్యంబుకు నిర్వర్తింప బహిర్దేశంబునకుం జనియుండ నంతరిక్షంబు నుండి యొక యుల్క మిక్కి-లి తేజ) బు తో నాతనియు దక స్థాలింబడియో జా వింజూచి యూ రాజు తనచేతనా పాశంబు మూసి యనతిదూరంబున నున్న నిజభటుం బిలిచి యోరీ ! అప్పనికి (తిమ్మరసు నకు) ఈ వా_ర్త దె్పుము. అనుడు నాభృత్యుండు వేగిరంబ చని దాని నెఱిఁగించిన నా తండా సీరం దావుమని రాజుతోఁ జెప్ప నుత్తరంబిచ్చె. వాఁడా వార్తను రాజు సమ్రుc దెలిపినత°డా నే యూతండు తిమ్మరసు నాజ్ఞాను ন্যস্থত ৩2১৩ সা:ে గార్యంబు నడ పె, అనంతరము తిమ్మరసు 'రాజు గ్రడ కే తెంచి యూతని నా రాతి స్వీయతో సుఖంబుగ నుండు ముని తెల్పె "రాజును దిమ్మరసు వూటల యెడం గౌర నముంచి యంతిపురికిం జని పట్టపు దేవిం బిలు నం బంచిన నా పె కారణాంతరముల చే గా లేదయ్యె దాని కెంతయు వగచుచు నా పె చెలికత్తెలలో నొక్కజవరాలింKూడి యూదినంబు సుఖంబున నుండె. తోడ నే యాయింతిగర్భంబు దాల్చె, నవమాసంబులు నిలడి నయనంతర మాయితి యొకళుభమూర్తంబున జేవకి కృష్ణునిం గన్నట్లు తాఁగృష్ణరాయనిం గనియె. ఆ వార్తవిని నరసింహ రాయండు విశేషోత్సవంబు సేయించె. పత్రునిఁజూచియూతని తేజోధికతకుఁ దండియెుతయు సంతసిల్లె, అప్పటినుండియు సీతని నతిప్పేముచేత, గాపాడుచుండె. అప్పడీనరసింహరాయనికి బీజనXర "దేశమంతయు స్వాధీనమయ్యె, దాని చేఁ గృష్ణరాయం డెంతయు