పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(శీ కృ ష్ణా దే వ రా యు లు 151 చ. వినియో, నెల ల్చతుర్ద్వయిని వృష్టి దినాళికి; రాతి)కై, దివం سلسله (ربيع బున జర క్రై వయస్సు నను; బూని, పరంబునకిప్ప, డుద్యమం బనువుగఁ జేయంగా వలయునంచుఁ బురోహితథర్మమాత్మాగీ ల్కొ-న నలవిపుఁ డాద్విజులలోన సుభాషితము న్బఠింపఁగన్. -a 3 8 9. .י-e3, RS సీ. రాత్రుల కొనరు నర్ధము లెన్ని యన్నియు ఘటియింపవలయుఁ బగళ్ల యందు వాన కాలమునకు వలసినయవియెల్ల నార్జింపవలయు మాసాష్టకమున 家33応3て叉、ァー● యోగ్య మగు వస్తుజాలంబు సాధింపవలయును జవ్వనమునిఁ టరలోకమునకు సంపాద్య మెయ్యది యది గడింుంపవలయుసీయోుడలియందప విరe. ౧౧ అనుల్లోకమును బఠింప నామార్గమున భోగిని యింటికిఁ బోవు చున్న మత్స్యధ్వజుడు పరలోకసుఖమునకై తాని హలోకమున నేమియు జేయ లేదనియుఁ గామభోగ లాలసుఁడనై కాలము గడిపితి ననియు జింతించి తటాలున వెనుకకుc దిరిగిపోయి యా బాహ్మణునకుఁభటు విచే బహుమానమంపి యూమఆునాఁడు పండితుల నెల్లర రావించి, యే దేవుని సేవించిన మోకము లభించునో యెఱిఁగింపుఁ డని ప్రార్థించెను. ఆనాఁడే శీ విల్లు పుత్తూరు న విష్ణుచిత్తడస్ట్రాకరీ నుంత్రపురస్స రముగా వున్నారు దేవునకుఁ బూలదండ వేయుచున్న సమయమున స్వామి “భక్తాగ్రగ ణ్యా! ముథురలోc బాండ్యరాజు పండితులఁ బిలి పించి వెూత మొసంగు దేవుఁ డెవరని ప్రశ్నించుచున్నాఁడు నీవా సభకుఁబోయి శ్రీమహావిష్ణువే మోక్షదాయకఁడని వాదించి గెలు పొంది, యారాజును వీరవై ష్ణవునిగానొనరింపుము ఇందులకు సీనసము