పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-35) శీ) కృష్ణ దే వ రా య లు 137 ౧౧?) యచ్చట శాసనము వాయించెనుగా, అహోబలము నుండి బెజవాడ$ మాఘ శుక్లపాడ్యమికి వచ్చియుండును. అటఁ గొన్ని వాస రంబులుండి వూఖ శస ౧౧ (౧ జనవరి ౧౧=) నాఁటికి శ్రీకాకుళ మున కేంగి యుపవాస మొనర్చెననియు, నా రాతి) యే స్వప్నమున స్వామి రాయలకు దర్శన మొసంగియుండుననియు, దిరుపతి దేవస్థానపు రిపోర్టు కావ్యకర్తలు వాసియున్నాగు. ఇది చాల సమంజసముగ నున్నది. ఇది సత్యమునుటకు సంశయింప నక్కఱ లేదు. అటుపిమ్మట తెలంగాణా విజయమునకై బెజవాడ కేఁగుటయు నట నుండి కొండపల్లి మొదలుగాగల దుర్గములను జయించుట యు పదు నైదు, ఇరువది దినములలో జరిగి యుండును. అట్లు జయించిన తెలం గాణా దేశమును బరిపాలనా కార్యములకొఱకు కొండవీడు సీమలోఁ జేర్చుటకై రాయలయాజ్ఞమైన ట్గా తనిమంతియు సేనాధిపతియనగు రాయసం కొండ మరుసయ్య బెజవాడనుండి యువ సంవత్సర ఫాల్లుణ శస ) గురు వారము (7 వ ఫి బనరి ౧౧=) నాఁడు శాసనము వాయించెను. Tరాయలు 8) కాకు భమున నుపవసించిన దినము భీష్మైకాదశి. పర్వదినము. ఆనాడే శ్రీకాకుళాంధ్ర స్వామి రాయల కాముక్తమాల్య దారచనమున కాజ్ఞయొసంగెనని నిశ్చయింపఁ దగియున్నది. శ్రీకాకుళహరివాసర స్వప్న సంఘటనలకను శ్రీకాకుళ శాస నమునకును సంబంధము లేదు. ఆ శాసనకాలమునకు "రాయలు వు ఆకి యొక మాఱు శ్రీకాకుళమునకు స్వామిదర్శనార్థమై వెళ్ళి కుంభసంక్ర మణ కాలమున నా దేవునకు గ్రామములనొసంగి శాసనను వ్రాయించి నట్లు నిశ్చయింపఁ దగియున్నది. ఆశ్లే సింహశీచలము నకును మరియోుక మూ ఆు ప) మాది సంవత్సరమున నేఁగి యీ-ూ-౧౧F తేదీKల శాసన మును వాయించియుండును. శ్రీకాకుళమునకు మొదటిసారి విచ్చేసి n. A. R. 39Fరెf గశాగF