పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

135 سي دكه ستة كة فة يج ج 88) యై సది. ఈవిషయమునుగూర్చి 'కృష్ణ రాqనుల దిగ్విజయములు” అను శీర్షిక కింద నాయభిప్రాయమును దెలిపియున్నాఁడను. శ్రీకాకుళ శాసనమునాగాcటి క్రింక ను క్ర లింX దేశ సంపూర్ణవిజ యము "కాలేదనియు సింహాచల శాసనమునాఁటి కది లభించెననియు "మొదటి యిరువురు పండితుల యభిప్రాయము ఈ రెండు శాసనముల నడువుయంతరము నాలుగు మాసముల పదునైదు దినములు వూ తమే. ఈ కాలములో, రాయలు శీ)కాకుళమునుండి బెజవాడ వచ్చి యట నుండి సైన్యసమేతుడై కటకమున కేగి యచ్చట దుర్గమును ముట్ట డించి గజపతితోఁ బోరాడి, యూతిఁడు తనకు విధేయుఁడగునట్టును యూతనితనయను దనకిచ్చి పరిణయము చేయునట్లును సంధిగావించు కొని య చ్చట నుండి మరల బయలు వెడలి సింహాచలమునకు వచ్చి శాసనము వాయించుట యసంభవము. కళింగ దేశ సంపూర్ణ విజయ యాత యీమధ్యకాలములో జరిగినది "శ్రాదు. ఈశ్వరసంవత్సరము (8) ౧౧2) లో నే రాయలకు సంపూర్ణవిజయము e, ώο ίωκδ - కళింగవిజయము యో-ూ-౧౧F- కి తరువాత జరిగినదని శీరా మచందయ్యగా రని శీ కాని యెప్పడు జరిగెనో చెప్పలేదు. కళింగ విజయము పూర్తియైన పిమ్మట, నెప్ప జో, ఒక సంవత్సరము లోపల నాము_క్తమాల్యదారచన మున కంకు రార్పణ, మైనదని వారి యభి పాయము. ఈయభిపాయమును నేనంగీకరింపఁ జాలకంటిని. ఆముక్తమాల్యదార చనమును సాగించిన కాలము వేఱు గంథ మంతయుఁబూర్తియైనపివుటఁ గృత్యాది రచియించిన కాలము వేఱు. కృత్యాదియందు సూచించిన ‘ మున్నేక్ ళింగదేశ విజనీషా మసీషo దండెత్తిపోయి” ఇత్యాది వాక్యములయందు జెప్పిన కాలము వేఆు. కృత్యాది రచనమునకుఁ జాలపూర్వము శ్రీకాకుళేశ్వరుని దర్శనమును జేసినట్లు “మున్ను ” అనుశబ్దముచే "రాయులు సూచించి నాఁడు. అప్పటికాతని హృదయమునఁ గళింగ దేశమును జయింప