పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-28) శీ కృ ష్ణ దే వ రా య లు 125 ずや窓の మార్గమధ్యపదేశము కాదు, రెండవ యుద్ధయాత) బెడంద*ట వఱకును వెళ్ళెను, కావునఁ దిరిగి వచ్చునప్పడు వూర్ల మధ్యమున గుల్బర్లను జయు0చుట సంభవమయ్యెను. ఈ యుద్ధయాత్రనుండి తిరిగి తిరుపతికి రాయలు విచ్చేసినదినము వి, కమసంవత్సర ఫాల్గుణ శు ౧౧ ఆదివారము (౧2-9-౧:19౧) ౧ు 9ం వ సంవత్సరం మేయి నెలాంతి మునకదా మూడవ రాయ చూరు యుద్ధము జరిగినది. అచ్చటినుండి బీడరు వఆకును బోయి, యూదుర్గమును జరుOచి, తిరిగివచ్చునప్పడు ל-85 מי-כס గుల్బర్లదుర్ల మును గొట్టి విజయనగర మినకు విచ్చేసి యచ్చటనుండి తిరుమల దేవితో గూడఁదిరుపతి కేగునప్పటి కేగుమాసములు పట్టననిన నందు విరుద్ధమేమియు లేదు. కావున, మూడవ రాయచూరు యుద్ధానంతరమున Iš š. ౧19ం ఉత్తరార్ధమున బెడంద కోట విజయము సమకూరెనని నిశ్చయిం తము, సాళువ నరసింహ రాయల సేనాధిపతియుc గృష్ణ దేవ రాయల పి. లౌ వుహుఁడు నగునీశ్వర నాయకుఁ డీ బెడందకోటయందేయ వనర_క్త సవంతిని బ)వహింపఁ జేసెనని పారిజాతాపహరణ కృత్యాదియందు రచించిన పద్యమును రాయల వంశ వర్ణనమునఁబైన నిచ్చియున్నాఁడను, VII(8) నాలు వ రాయ వూ రు యు డము O ெ కృష్ణరాయల చరమదశలో 33に7ヤマ కీ). శ. ౧>_9F లో నురి యొకమాఱు రాయచూరుకడయుద్ధము జరిగినట్లు కొ. లక ణరావు పంతులు గారు లక్మణరాయ వ్యాసావళిలో వ్రాసియున్నారుగా نح95ع యి స్మాయిల్ ఆదిల్షా హశకును, గృష్ణరాయలకు ను జరిగినట్లును సం ది స్మాయిల్ పాణి పోయినట్లును దెలియుచున్నది. అంతకం ఒనాయుద్ధ వివరపు లేమియుఁ దెలియుట లేదు, VII (9) రాయలు గుజరాతుపై దాడి వెడలెనా ! కృష్ణరాయలు గుజరాతు దేశముప్పై దండయాత్రచేసినట్టుమను చరిత్రయందలి “ఉదయూచ లేంద్రంబు' అను పద్యముబట్టి 8, లశ్మణ Q లక్ష్మణరాయ వ్యాసావళి 50 పుట