పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

118 ео в ов в ол в నకుఁ దీసికొనిపోయె నని యనుచున్నారు. కొండపల్లి కొండవీటిదుర్గము లలో సేనానాయకులను సర దార్లను స నేకులను జీవగాహముగా బట్లుకొని చెఱయందుంచినాఁడు. వారితోఁ బాటుగ వారి భార్వలను గడ బందీలుగాఁదీసికొనిపోయి యుండును. అట్టి వారినే పెద్దనార్యుఁడు పై వాక్యముచే సూచించినాఁడనియు బతాపరుద గజపతి భార్యను బందీగాఁ జేయ లేదనియు నాయభిపాయము. కృష్ణరాయలు యుద్ధయాతి)లలోఁ జేజిక్కి-న నారీ గణులను జా ల గౌరవముతోఁ జూ చెడి వాఁ డని చరిత) కాగలందఱు నే: )వ మ గా వాసియున్నారు. VII (5) (2) కృష్ణానదీతీగి మున పతాపరుదగజపతికిచి Tరాయులకును యుద్ధము 238 7} פרס * ఈ విషయమున మహమ్మదీయను హాయుగ మిట్లు చెప్పచున్న ది “కృష్ణదేవరాయ లుదయగిరిఁ దీసికొని కొండవీటిమినాఁదికి దండె తి వెళ్లుచున్నాడని &R〕 కటకాధీశ్వరుఁడగు పతాపరుద దేవుడు ఇ ము మూడువందల యేనుఁగులును, ఇరువది వేల గుజ్ఞములును, అయిదు లక్షల కాల్బలమును వెంట దీసికొని యోధ్ర దేశమునుండి బయలుదేరి కృష్ణరాయలతోఁ బోరాడుటకుఁ గృష్ణానదిని సవిరాపించెను. ఈ వర్త మానము విని కృష్ణరాయలు కొండవీడువిడిచి తన సై న్యములతో గజపతిసైన్యముల సమినాపించెను. కృష్ణకు త్తరమున గజపతిసైన్యమును దక్షీణమున రాయలసై న్యములనువిడిసి యుద్ధమునకు వేచియుండెను వీ ఆు దాఁటునప్పడు పోరాడుట వలన అనావశ్యకముగా సైనికులు వుడి యుదురు. కావున విూరు కృష్ణదాఁటి యటు వచ్చెడి 3మేడల మేము రెండు మైళ్ళు వెనుకకుఁ బోయెదము లేదా విూరు కోసెడు దూరము వెనుకకుంభోయి వున్ము నా వలకు "రాధిం??డని రాయలు గజపతికి వర్తమాన నుం పెను. కాసి యందులకుఁ బత్యు త్తరము