పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-35) శ్రీ కృ ష్ణ దే వ రా య లు 97 ఇఁక మిగిలినది ౧>౧.9 గీష్మకాలము. అందే రెండవ రాయచూరు యుద్ధము జరిగెననియు నం దే యూదిల్ఖాను వధింపఁ బడియె ననియు నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. VII. (4) () గుల్బర్గా వెుదటి దండయాత్ర; సుల్తాను చెe9 వివుుక్తి ౧>ంకా-౧ం లోనే ఆదిల్ ఖాను మరణమును, ముగ్గురు తురుషు-లతో యుద్ధమును, మహమ్మదు షాహాపలాయితుఁ డగుటయు జగినదను నెకల, రాయలు గుల్బర్గా వెళ్ళి, సుల్తానును 3)然数)oゼ)3 ప్పడు ౧౧9 లోనో ౧౧3 లోనో పత్యేకముగ విజాపుర సోల కొండప) దేశములను దాఁటి సుల్తానును విడిపించుటకై గుల్బర్గా పై దండయాూ త' నడిపిm చెననుట క వకాశము లేదు. o e5-* 3 మహమ్మదు షాహాను చెఱనుండి విము_క్తి רx4o F- -cרc చేసెననుటకు మొదలే యవకాశము లేదు తనపై యుద్ధమునకు వచ్చి గోలకొండ సరదులనుండి పలాయితుఁడైనాఁడనుచున్న మహమ్మదు పాప"ను రాయులు విడిపించుట యనగా నర్థమేమి! మహమ్మదుపాహాను బందీగానుంచిన దెవరు { అను విషయ మున భిన్నాభిపాయ మున్నది. అతని మంతి యైన అమికారు బరీదు అనికొందఱును, విజాపుర పభువైన యూసఫ్ ఆదిల్ ఖాను అనికొందఱును అతని కువూరు ఁడగు నిస్మాయిల్ ఆదిల్షా యని కొందఱును, అతని షయ్ మునఁ గ వూలుఖానుఁడని కొందఱును దలంచుచున్నారు. వుహ మ్మదుపాహా యొప్పటినుండి చెఱయందుండె ననువిషయము గూడ సంశయాస్పదముగానే యున్నది. “క వూల్ భానుఁడు బరీద్-ఇ-మవూ వికతో సంధి చేసికొనిన పిమ్మట పోలాపురముపై నెత్తిపోయి యాపట్టణమును మూడు నెలల కాలము ముట్టడించి కైవశముగావించుకొనెను. తరువాతవిజాపురము