పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

94 во :) в о в боле వులుగ నుండజాలరనియు ఁ బబలశ తువుగ నున్న గజపతికిఁ దోడ్పడ రనియు, Xజపతి ఖోఁ బోరు జగు గుచున్నంత కాలమైనను, మహమ్మ దీయులవలనఁ దనకు వత్తిడి కలుగకుగాడు ననియు, రాయలు తలంచి యట్ల చేసియుండును. కొందఱు చరిత్రకారులు, రాయలు సిగ హసన మెక్కి oచిన వాఁడు మహమ్మదు షాహాకాడనియు నా తని ముగ్గు $వూగులు, విజాపుగ నవాబగు ఇస్మాయిల్ ఆగిల్ పాహాచే గుల్బగ్లకోటయందుఁ జెజలో నుంచ బడి గ్రి నియు, "రొలనులు వారిసి విడిపించి యందు c బెద్ద వానిని సింహాసనమెక్కించెననియు నందుచే నాతని కాబిరుదము వచ్చెననియు వాసియున్నారు. కాని యది సత్వము కాదు మహమ్మదుషా హాకు ముగ్గురుకుమారులున్న నూట నిజ మే అnదొక్క నిని రాయల సింహాసన మెక్కించిన నెక్కించి యుండవచ్చును. కాని గాయల కాబి గుద ముం దు చే వచ్చినది మా తము "ట్రొ చ్స. మహమ్మమషాహా ১ে>{১ে৩ నఱకు జీవించి రాజ్యాధిపతిగానున్నాఁడు ఈ లో ఫ\న నాశనికునూ ని రాజ్యమునస్థాపిం చుట పొసగదు. రాయల కాబిరుదము iš š. ౧౧ర నాఁటికే యున్నట్లు కందుకూరు శాసనము చెప్ప చున్నది గా ෆුයි రాయలమంత్రి యైన STండ మరుసయ్య భావసం| భాద)పద శు ౧3 గురు వారము (౧ సెప్టెంబరు ౧౧ర) నాఁడు వాయించినది. "కావున నాదినమునకుఁ బూగ్వము చెఱయaదున్న సుల్తాను మహమ్మ దుషాహా కాని, యూతనికుమారుఁడు కాఁడనుట నిశ్చయము. మహమ్మదుషాహానే "రాయలు సింహసస మెక్కిగచియుండె ననుట నిస్సంశయమైన విషయము, "రాయలు tå. 帝. o>豊の3 సెప్టెంబరు మొదలు గజపతిపై దండయాత్రా కార్యములలో నిమగ్నుఁడై యున్నాఁడు. అంతకుఁ బూర్వము ళ నెలలు వర్షకాలము, కావున రాయలు ౧౧3 జూను గి • సె, శా, సల పుట x38