ద్వితీయాశ్వాసము
47
| ప్రౌఢియుక్తంబు నీప్రతిభావిశేషంబు | |
ఆ. | మత్స్యమూర్తి యైనమధుకైటభారాతి | |
వ. | నామనోరథంబు కంఠపథంబున వర్తించుచున్నయది, ప్రజల లజ్జాభియోగంబును దుర్లభజనానురాగంబును సమస్రాధాన్యంబు సధిష్టించి యున్నయవి, యందనిమ్రాఁకులపండ్లు గోయం దలంచెద, రాజుఁ బాణిగ్రహణంబున వశీకరింపం గోరెద, బాల్యచాపలంబున బేలనై యున్నదాన నని సాభిప్రాయంబుగాఁ బలికె నప్పుడు. | 63 |
తే. | రమణి మందాక్షమందాక్షరంబు గాఁగఁ | 64 |
వ. | ఓరాజవదన! రాజపాణిగ్రహణంబు దృష్టాంతీకరించి పలికిన నీసుభాషితంబులకు నర్థం బెయ్యది? యంతిమవర్ణంబునకు వేదవర్ణంబునుంబోలె నయ్యర్థంబు నావీనులు ప్రవేశింప నర్హంబు గాదె! తిర్యగ్జాత నైయుండియు మాయేలిక నాళీకభవునియాన, యేను జన్మించినయది యాదిగా నెన్నండును మృషాభాషణంబులు వలుక, సత్యంబు పలుకుదుం, | |