షష్ఠాశ్వాసము
195
| దంచితుఁ డోషధీపతికులాగ్రణి వందిజనంబులో విశే | 31 |
వ. | అప్పుడు గొంద ఱసూయాపరాయణులైనరాజు లారాచకుమారుం జూచి చూపోపక 'యత్యుచ్ఛ్రయః పతన హేతు' వనెడువారు 'నతి సర్వత్ర గర్జిత' మనెడువారును 'కాముకస్య కుతో లజ్జా' యనువారును 'సంగమో విప్రయోగాంత' యనువారును నై యుండి రప్పుడు. | 32 |
ఉ. | నైషధుఁ డంతరంగమున నవ్వుచునుండు విరోధు లాడుదు | 33 |
క. | క్రించు లగురాజతనయులు | 34 |
వ. | ఇవ్విధంబున నిషధరాజు శిబిరంబు ప్రవేశించె నట విదర్భమహీవల్లభుండును. | 35 |
సీ. | కార్తాంతికులఁ బిల్చి కర్పూరసమ్మిశ్ర | |