షష్ఠాశ్వాసము
195
| | దంచితుఁ డోషధీపతికులాగ్రణి వందిజనంబులో విశే | 31 |
| వ. | అప్పుడు గొంద ఱసూయాపరాయణులైనరాజు లారాచకుమారుం జూచి చూపోపక 'యత్యుచ్ఛ్రయః పతన హేతు' వనెడువారు 'నతి సర్వత్ర గర్జిత' మనెడువారును 'కాముకస్య కుతో లజ్జా' యనువారును 'సంగమో విప్రయోగాంత' యనువారును నై యుండి రప్పుడు. | 32 |
| ఉ. | నైషధుఁ డంతరంగమున నవ్వుచునుండు విరోధు లాడుదు | 33 |
| క. | క్రించు లగురాజతనయులు | 34 |
| వ. | ఇవ్విధంబున నిషధరాజు శిబిరంబు ప్రవేశించె నట విదర్భమహీవల్లభుండును. | 35 |
| సీ. | కార్తాంతికులఁ బిల్చి కర్పూరసమ్మిశ్ర | |