ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఈ శత జయంతి ఉత్సవాలను నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న పరబ్రహ్మశాస్త్రి గారి కుమారులు రామ్ గారికి, శాస్త్రి గారి అభిమానులు, శిష్యులు, చరిత్ర ప్రేమికులకి, చరిత్ర పరిశోధకులందరికి అందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ.... ఆ మహనీయునికి భాషాసాంస్కృతిక శాఖ అందిస్తున్న అక్షర నీరాజనంగా ఈ "శాసనోపాసన" పుస్తకాన్ని మీకందరికీ సన్వియంగా సమర్దిస్తున్నాము
డాక్టర్ మామిడి హరికృష్ణ
సంచాలకులు
తేది: 12- ఏప్రిల్ - 2023
భాషా సాంస్కృతిక శాఖ
రవీంద్రభారతి, హైదరాబాద్.
తెలంగాణ ప్రభుత్వం