గరుడపంచమీవ్రతము
115
గరుడపంచమి వ్రతము తార 115 పఞ్చమ్యం జాయమానత్వాత్పఞ్చమీ తా పంచమి. 26. యే చరన్తి వ్రతమిదం యే పఠన్తి ద్విజాతయః, తేతు పాప వినిర్ముక్తా యాస్యన్తి పరమాం గతిమ్. 27. ఇతి గరుడపఞ్చమీ వ్రతకథా సమ్పూర్ణా. గరుడపంచమీ వ్ర త క థ సూతుఁడు శౌనకాది మహామునుల నందఱిని జూచి, “మునీంద్రులారా ! అనుష్ఠించినమాత్రముననే స్త్రీలకు సకల సంపదల నొసఁగునట్టి వ్రతములలో నెల్ల సుత్తమం బగువ్రతం బొక్కటి గలదు. ఈపంచమీ వ్రతంబును తొఁడబుట్టువులుగల సుమంగలి శ్రావణశుద్ధ పంచమిదినంబునఁ జేయవలెను” అని చెప్పఁగా శౌనకమహాముని సూతపౌరాణికునిఁ జూచి, "ఓమహో పండితుఁడా! వ్రతంబులలో నెయ్యది యుత్తమవ్రతమో, ఆ వ్రతంబు నా కానతిండు. నా కానతీండు. నేను వినఁగోరుచున్నాను. వ్రతంబు వ తంబు నా కెఱిఁగింపవలయు” నని వేడఁగా సూతపౌరాణి శుఁడు శౌనకాదిమహామునులతో నిట్లనియె. “ఓమునీంద్రులారా! యీ వ్రతంబు నేసుమంగలియైనసు జేయవచ్చును. అయినను ముఖ్యముగా నన్న దమ్ములుగల యా ఉంది తప్పక యీ వ్రతంబు నాచరింపవలయును. అట్టి శాంత శ్రావణశుద్ధ పంచమి రాగానే యువయమున లేచి, పసుపు సువా సనగల నలుఁగుఁబిండి మొదలగు సువాసన గల పొళ్లను దేహము నకు రుద్దికొని మంగళస్నానము చేసి, యుదికినమడిబట్టలను గట్టు కొని, మండపము పండ్లు ఆకులు మొదలగువానితో నలం