పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారత తత్త్వళ ధనము ! రిచయము కలిగించుట అవ మత్వైతా ఋషయో ధర్మాణ యజ్ఞవ ల్కేల్యన భౌషి ఆF | ఇద మూచు ర్మహాత్మానం యోగీన్ద మమి తేజసమ్ ! శ్లోకళయ మసి హ్యస్మౌ ద్యశ్ళా థే శాషయిష్యతి ! పితగాం తస్య తృప్తి స్యో దక్షురూ నాత) సంశయః . , అని యాజ్ఞవల్క్యభాషితధర్మములను ఋషులు విని యీ ధర్మ 'శాస్త్రమునుండి శ్లోకత్రయము నైనను శ్రాద్ధకాల ముందు వినిపించిన, పితరులకు అక్షయతృప్తి నిస్సంశీయముగా గలుగును, అని యజ్ఞవ ల్క్యునితో సంభాషించినట్లు కుటచే "జ్ఞవల్క్యపోక గ్రంథము శ్లోకాత్మక మే యని స్పన్ష మగుచున్నందున యీస్కృతి యన్యకృతము కాదు. యాజ్ఞవల్క్య కృత మే, ఆసీస్మృ రచనయందు ప్రవ ర్తించు టలో ప్రయోజనము చెప్పుట తనస్వరూపపరిచ సరము అందుకై ఆత్మ స్తవము లేనట్లు అహంశబ్దము మానీ తచ్చ తచ్ఛ్బ ముతో పరోక్షనిర్దేశము చేయబడినది. అని స్థికపరుపబడినది. ఇక మనుస్మృతిలోని యాశ్లోకములు భృగుమహర్షిననీయు, యాజ్ఞవల్క్యస్మృలోని (శ్లోకములు యాజ్ఞవల్క 'భచల్క్య శిష్యుని కల్పింపబూనిసను 'కర్మాణంపి జైమిని; ఫలార్థ త్వాత్ • “తదుపర్యషి బాడరాయణ సృంభవాత్ ' అను సూతములలోని పరోక్ష నిర్దేశములకు గత్యంతరము లేదుకనుక సర్వసాధారణముగా పస దేశములోవ లె పరోశ నిర్దేశములు కలిగియుండుట ఆర్ష శైలియే యనుట నిర్వివాదము. అతీస్కృతి, “హు తొగ్నిహోత్ర సూసీన మలిం వేదవిదార వరమ్ | సర్వశాస్త్ర విజ్ఞం త మృషిభిశ్చ నమస్కృతమ్ || నమస్కృత్య సర్వ ఇదం వచన మబు మబువణ నివనియు,