పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారత తత్త, కథనము, " వేదా సధ్యాపయామాస మహాభారతపంచమాళ" If ప్రభు ర్వరిష్ణో వరదో వైశంపాయన మేవచ 19: ఈగ్రంథములో “స వీర్యవాన్ పొరాశర్యో యమునాద్వీపే జజ్జీస వేదా? ఏ వ్యాస, ప్రభుః వరిష్టః నరదశ్చ స వైశంపాయనం చా ధ్యాపయామా” అని యున్న వాక్యములలో వ్యాసుడు తనను చెప్పుకొనుచు పరులు చెప్పినట్లు తచ్ఛబ్దములను ప్రయోగించుట, పరోతార్థః లీడంత ప్రయోగములు చేయుట, వీర్యవా?. ప్రభుః , నరేష్ఠ : వరదః ఇత్యాది విశేషణములతో తాను ఆత్మహంస చేసికొనుట ప్రతివాది మతమున మాత్రము అసంగతము కాదా? ఇక సీయధ్యాయమున కాదిని 'వైశంపాయన ఉవాచ' అని చెప్పబడుటచే నవి వైశంపాయసకృతము లందురా? అప్పు డైనను 'వైళం పాయనం చాధ్యావయామాస అని వైశంపాయనుడు పరులు చెప్పినట్లు చెప్పుకొనుట అసంగతమే అగును. మఱియు కారులు (పు. 30) మ. "సౌత శౌనకాదులకును, వైశంపాయనజన మేజయులకును, సైన ప్రశ్నోత్తరములు మాత్రము వ్యాసుని జయములోనివి కావు' అని వాయుటచే వైశంపాయన జన మేజయప్రశ్నోత్తరరూప ముగ నే ఆ ఉపరిచర నుండి ప్రారంభింపబడిన గ్రంథ ముండుటవలన నడి వ్యాసభారత మనుట వారి వాత కే విరుద్ధము ఇక దీనిని విడిచి వ్యాసవృత్తాంతశ్లోకములను వ్యాసమహర్షియే రచించుటయు, నది పరు లుప దేశించిన ట్లుం కుటయును ఆ ఆక్షశైలీ సిద్ధమని తెలుపుటకు ప్రమాణములను ప్రదర్శింతము ---