పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిరాకరణము,

  • ఆరణ్యపర్వమున రామాయణ గాధ కలదు. అచు కుంభకర్ణుని

ఇక అస్వామి సర్పంచన 3 గలడు. ఇది సంస్కృతము సమున సంచయే చూం కు యుక్కది. కరుణస్వామి కుంభ కట్టు పు కామామణ భావ కి పాదకములగు గంథము లలో ఇచ్చటను గొనము" (పు. 7 ఈ రామాయణ గాన ఆరణ్యవాసము చేయు పాండవులు శామ్యక వనమం చుండగా దర్శన . మిచ్చిన మాష్కం చుమహర్షి ధర్మజు నకు "జిప్పినది. ఇందు వాల్మీకి రామాయణగాధకంటే విలక్షణముగా కొన్ని విషయము లున్నవి. మార్కండేయమహర్షిచే జెప్పబడిన ఆ గాధ కల్పాంతరగాధ యనుకొనవలెను కానీ యడి యసందర్భఫుగాధ యనుకొనుట మతిమంతులకు దగదు. 'కల్ప భేదం సమాదాయ కథా భేదం బగాదమా | ధీగోషకల్పనం పోత? సర్వజ్జీవహి సంభ వేత్ " అను స్కొందవచనము సర్విజ్ఞుడగు వ్యాసమహర్షికి బుద్ధిప) మాదదోషమును కల్పింపరాదు. కల్పభేదమును బట్టి వచ్చిన కథా భేద ములనే మహర్షి బోధించెను. అని తెలుపుచున్నందున వేదవ్యాసుని మహాభారతమందున్న ఆకథా భేదములు సందర్భశుద్ధి లేకున్నవనుట పొరపాటు. తాను చెప్పిన యారామోపాఖ్యానము కల్పాంతరగాఢ యని మార్కండేయ మహర్షియే చెప్పెను, అపసంగ మేమనగా. సాండవులు సుహాప్రస్థానము జేయుటకు ముందు ధర్మజుడు పరీ క్షిత్తును రాజ్యాభిషి క్తుని జేసి యాదవులకు జెందియున్న వజుని యిం చహస్థ కాజ్యమునకు రాజును చేసి,