పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధిక కర్తృత్వ రాక రణము ఆముక్తకవచుమా దేవగర్భ శిమాన్వితః : సహజం కపచు బీ ళ క్కుండలోద్మోతి కౌనసః ! అజాయత సుతః కళ్ల స్సర్వలో కేసు విచుతః " ఇచ్చట సూర్యసంబంధ నిమి త్తమున జన్మించినట్లు మాత మే వర్ణింపబడెను. సద్యోగర్భనిశువు గా లేదు ఈధ ప్రతివాదు లన్న ట్లు నిషశ్నముగా చెప్పబడ లేదు. సం సంభవపర్వగాథలను వినుచున్న జనమేజయుడు- 92 “భగవర్ శోతు మిచ్ఛామి పూరో ర్వంశక గా స్మృపాః ' అని ప్రశ్నింప పురువంశ్యులను చెప్పుకొని వచ్చుచు ధృత రాష్ట్రాదుల జన్మములు చెప్పి పొండురాజవివాహప్రసంగములో కుంతీ చరితములో జెప్పబడిన యీగాధ నిష్ప్రశ్నముగా గొక సపన్నము గనే చెప్పబడినది, ఈగాధము నన్నయభట్టు యథామాతృక ముగానే మూంధీ)క పొంచియుండెనట. ఆండ) భారతి మెట్లున్నది. “సూర్యుగము దానికి గరుణించి నీకు సద్యోగర్భంబున బుతు డుద్భవిల్లు నీకన్యాత్యంబు చూషితంబు గా దోడకుండు మని వరం బిచ్చిన దణంజ యక్కన్యకకు సంశుమంతు నంశంబునం గానీ నుండై ... ... సుపుత్రుడు గర్లును ఫుట్టె" ఇది యఖామాతృకముగా, "లేదని విశద మగుచునే యున్నది. ఇక వన పర్వములో కఛత్ప తీవృత్తాంత మిట్లున్నది - "తతో గర్భ స్సమభవ త్సృథాయాః పృథివీప తే! శుక్లడశోత్తరే షష్ఠ తారాపతి అవాంబరే !"