పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

109 అయ్యో గంథములను తన పాకన ములలో బెట్టి జ్యోత్యాస ములు వాసి నిబన గండములు రచించి ఒక కాల గ్యారు పేషమున సంస్థ విషయమును అమూలాగ్రము - అదియే తమజంత సర్వస్వమని భావించి కృతకృ క స పాణిగ్యమతిభకల వారు విద్వాంసులు, ఈ విజ్యాభ్యాసం సము) లేక ఆంగ్లభాషా కరిచయము, ఆంగ్లే యుగంధ దర్శనము, ఆంగ్లేయసంపడా మూభిరుచి కలి? ఆ ఆర్ష పంప్రదా యనముఖులై విద్వన్మార్గచూషణోద్యమము కలవారు విమర్శకులు, ఇట్టి స్థితిలో సోరగ్రంథత త్త్వము, విద్వ డ్వేద్యమా? ఏమర్శక వేద్య మా? అని పరిశీలింపవలెను, లోకములో ప్రముఖు లైన రత్న పరీక్షకుల గోధల ననుసరిం చుచు రత్న పరిశీలనము సతతము చేయు రత్నవర్తకులకు గత్నతత్త్వ మపగతమైనట్లు అప్పటికప్పుడు చూచు వ్యక్తులకు అవగతముకాదని ప్రసిద్ధమే. అదేవిధమున గురూప దేశశ్రమము ననుసరించి యార్షవిద్యా భ్యాసపాటవముతో నార్షగ్రంథములను సతత పరిశీలనము చేయు విద్య డ్వరేణ్యలకు ఆయార్షగ్రంథతత్త్వ నువగతమగును కాని అప్పటికప్పుడు చూచు విమర్శకులకు అవగతము కాదనుట నిర్వివాదము. ఇట్లుండ, రత్నగతవి శేషములను గ్రహింపదలచిన వాడు అరత్న

  • వ్యవహరించువారినే ఆశ్రయించి తెలిసికొనునట్లు ఆర్షగ్రంథ

గతవి "శేషములను తెలిసికొనగోరువారు ఆయార్షగండముతోడనే సర సపాఠనాది వ్యవహారము చేయు వారి నాశయించి తెలిసికొనవ లెను, కనుక శేయస్కాములకు ఆశ్రయణీయము విద్వన్మార్గమే. అట్టి విచ్యన్మార్గమునకు తీర్ధశరులు పరమపూజ్యులైన వ్యాఖ్యాతలు, 5 వ్యా ములతో